పుట:2015.333901.Kridabhimanamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనమందు బోవలదు. క్రంతత్రోవ్చలు కలకలములులేక సుఖ వినోదములతో నుండును. మఱియు నందు బోవుటచే మనకు వేశవాటిక మధ్యవీధి దఱిని పోగల్గును. అప్పటికి మధ్యాహ్నమగును. అప్పుడు 'అక్కలవాడ ' (పూటకూళ్ళ యిండ్లవాడ) చొచ్చుటకు వేడుకై యుండును"(చూ.114వ) అని మంచనశర్మ యంతకుముం దానగరమం దున్నవాడే కాన యీవిశేషముల నెల్ల నుపన్యసించి కోమటిబిడ్డ నందుల కంగీకరింపజేసినాడు. ఇర్వురును ఆలువరి (వప్రము) క్రింది త్రోవగా నరిగిరి. అక్కడ పల్నాటివీరులయాలయము గాన వచ్చెను. ఆ వీరులు పల్నాటివాస్తవ్యులుగాన వారికి బల్నాట నాలయ ముండుట యిక్తమే కాని, పదునాల్గవశ్డతాబ్ది పూర్వార్ధమునాటికే యేకశిలానగరమునగూడ వారి కాలయము నిర్మిత మగుట తత్కధామాహాత్మ్య్హాదుల కానాడు తెలుదేశమున గల గౌరవమును దెలుపుచున్నది. పల్నాటి వీరచరిత్ర పాడుచేష్టలు, తత్కధాప్రకారములు గొంత వర్ణితములయ్యెను. పల్నాటివీరచరిత్ర మాకోవెలలో గచ్చుచేసిన చిత్రంపుగద్దెపలకమీద జిత్రిత మయ్యెనట! అట కొంత చనగానేకవీరాదేవి యెయేగ్రామములందు వెలసియున్నదో యాజాత్రలు దేమేమి వింతలు నడచునో అది యెల్ల గలదు. ఆ కాలమున నేకవీరాదేవి జాత్రలు హెచ్చుగా