పుట:సకలనీతికథానిధానము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

సకలనీతికథానిధానము


దారి..................
        సాహసాంకుఁ డొక్కశైలమునకు
దందశూకము గోరి తప ముగ్రము
        ..................కలశమియ్య


నందికొని రాగ నయ్యురగాధి విచుడు
భోగిపుత్రులుగువ..........
...గుండుచని విక్రమార్క ననుచు
బొంచుటయు వారువచ్చి దీవించి యపుడు.

304


తే.

అమృతకలశంబు ప్రార్థించి యడుగనీక
నించు కాలస్యమైన నీ వీయకున్న
నన్యదాతను వేడెద మన్నవారి
కపటభూసురచరితుల గా దలంచి.

305


క.

నిజము వచింపుఁడు భూమి
ద్విజులవి యడుగుటయు శౌర్యదినకర! మేమా
భుజగపతి యాత్మనందను
విజయ మపేక్షించి యనుప విప్రుల మగుచున్.

306


వ.

వచ్చి ని న్నమృతం బడిగితి మనిన భూపాలుండు.

307


క.

యాచకుఁడై రిపుఁడైనను
నీచాత్ముండైన పాపనిరతుండైనన్
యాచింప నర్థ మీయక
త్రోచుట త్యాగులకు నధికదోసము జేయున్.

308


సీ.

గువ్వకై దేహంబు గోసి పెట్టఁడె శిబి
        తనమేను వలెనని దాంచికొనినె
బలభేదిచేత ది త్తొలిపించుకొనే
        గర్ణుఁ డంగంబు దాచుకోనాసలేదె