పుట:సకలనీతికథానిధానము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

51


సీ.

విక్రమాదిత్యుం డుర్వీస్థలి పాలించ
        .....................
కాలాంతరమున బొందెడు వేలధనమెల్ల
        ధనమెల్ల శయన పాద మిలకింద
పాతినని పుచ్చు...............
        ............................
చూడనాధనంబు...............
        లెముకల బొగ్గులు నుముకయు మన్నునై
యన్నుల్గు బిందెల నున్నజు
        ..................భ్రమసెమీకు,


విన్నవింబంగ వచ్చితి మన్న నవ్వి
యవ్వనెవ్వని పాలనె దేది యుండె
అది................రిగియంత.

301


క.

భూమిసుర లాదిగా గల
గ్రామంబుల దగవు దీర కవుడు ప్రతిష్ఠా
...............................
భూమీశ్వరు నడుగ నతఁడు పొందుగ దీర్చెన్.

302


తే.

...................కరుడు
శాలివాహను బిలువంగ జారుబంప
నతడు రాకున్న గోపించి యర్కనృపతి
....................ర్వారుఁ డగుచు.

303


సీ.

శాలివాహుండు సాహసాంకుని సైన్యంబు
        విరివిగా బురము................
గమతండ్రి వాసుకి దలచిన నాప్రొద్దె
        ఫణిపతి దైత్యుల బంపుటయును