పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22 ఆ ం ద్ర క వి త ర 0 గి జీ గొరగల్లా కొరు లిఁద విడిసి బ్బం- జబు గొని యుండు వారు పరిగాక యబ్బా నాసివ్రచ్చిన పాపంబు గొండ్రు కె. వెలయంగ నియొ్యు డస్సి మలినురై విడిసిన టో'ల بر سس۔سام دعم أننا గల తె°నషతులును రాజు పట్టచుం గట్టిన పతియు నలయం జయ్వూర ల పెల్వంచిన నిశ్వమేధంబు ఫల వుపేక్షీంచి నాలింగ బ డెసిన పాపంబు దవాకు, ర, జనన త చేబోలునుండి బెజవాడ జాత్రకు వచ్చి త్రిణయణసుతుఁ డగొండు చోట మెచ్చక తివిరి యి స్నెలవ యనఘుండు చేకొని యిందు ప్రత్యేక మైయున్న నచ్స గని మల్ల డెత్తించె గుడియు మఠమును గార్తికేయునకు, X , రమణ తొ* బెజనాడ కెల్లచెడగును ס :x cs355 אפרילsכ దమ తాత మల్లపరాజు వేర్వేఱు దాను గట్టి చె గ్రమమున దాని కలశమిడ్డుగా పేు K మూడు నవురంగ శీయుద్ధమల్లుఁడెత్తించె నమిత తేజండు. ఈయక్కరలు శీపతి పండితకృతము లైనచో, నీ శాసనము పదిరువ శతాబ్దిలో వాయఁబడినది. కావున సీపండితుఁడు నన్నయకుఁబూర్వఁ డని చెప్పవలసిఎచ్చును. కాని యిందు సత్యను లేవని లోఁచుచున్న ది. పైన చెప్పిన యాగ్నిహోత్రమును బిట్టయందు కట్టిన కథ సత్య మయ్యెనేని యీతఁ డనంత పాలుని "కాలము వాఁడగును. అనంత పాలుఁడు పశ్చిమ చాళుక్య వంశములోనివాఁడైన యా ఆవ వికమా దిత్యుని దండాధిపతియై కొండపల్లిరాజ్యమును పాలించిన యు_త్తవు బ్రౌహ్మణుఁడు. ఆఱవ విక్రమాదిత్యఁడు (§ ് റ ഠ 2x-- റവ.ഉം. నడుము రాజ్యము చేసినవాఁడు ఆనంతపాలుని శాసనము చేబోలులో నున్నది, అనంతపాలుని యల్లుఁడు చక్ర రాజదండనాయకుని శాసన