పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4. ఆ ం ద్ర క పి త ర ం గి E చోడుని పేరు గలదు. ఇతఁడు కవియని యూహించుటకు దగిన యా ధా రవు లందును లేవు. గోకర్ణచోడు డిరువురు బ్రాహ్మణులకు దాన మొసంగి వ్రాయించిన శాసనము (హై, శా, సం, నెం 3.9 రు) లో గూడఁ దాను పండితుఁడనని చెప్పకొన లేదు. ఇతని కోడూరి శాస నము నందును నీప్రశంస లేదు, ఈ కారణములచే గోకర్జ్బందస్సును రచించినకవి గోకర్ణచోడుఁ డని నిశ్చయింపలేకున్నాము. సుప్రసిద్దచరి తకారులగు శీ రామకృష్ణ కవి గారును, వీరభద్రరావు గారును. ఛంద స్సును రచియించిన దీగోకచోడుడే యని చెప్పి యుండుటచే వారి మాటలను కాదనరాదని తొ* (చుచున్న ను, దగిన యాధారములు లభిం పకుండుటచే, నాతఁడే యికాతఁడని నిర్ణయించుట ద్రవ గ్రాఫ్టము లేక పోయినది. ఈ గురువురు నొక వ్య_క్తియే dుని నిర్ణయమగు నెడల నీతని చారితమున వ్రాయవలసిన యంశము లింకను జాలగలవు. |్చగీరు వురును భిన్న వ్యక్తులను నూహ చే నావిష యువులనిటఁ బస్తావింప లేదు. క. * సయలం జెప్పిన శుభ ముగు జయలం జెప్పినను బతికి జయకీర్తులగుకొ రయలం జెప్పిన నెంతయుఁ బ్రియ మగు మలకి మయులఁ జెప్పఁ టెంపొనరించిదు". క్ర, పతి లౌరకు బద్యకు ఖ స్థితతారకమునకుఁ జెలిమి తెలియక జిడుఁడై కృతి యొుండెఁ బద్య పెయిం డెను విదితంబుగఁ జెప్ప నతఁడు పీరిఁడి కా (డే.

  • ఃవిజనాశయమునందు "నయలం జెప్పిన శుభమగు జయలం జెప్పినను బతికి జయ కీర్తులగుళి వుయాలం జెప్పిన సౌఖ్యము డcచుటC జెప్పినను జె రయమున వచ్చు" అనియున్నది.