పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ನೆನ್ನು ಯೆ ಭಿ ಟ್ಟು 67 గూర్చి పినవీగన చారితమునఁ గొంత (వాసి యున్నాఁడను : నవీరన వైదిక బ్రాహ్మణుఁడని యొక వాసి మున్న ది ఆవాదమును జేయువారు, నన్నయభట్ట వైదిక బ్రౌహణుఁడు కావున, Ấ) “zŚors" నుబట్టి పినావీర నన వైదిక ని గాఁ జేయ గోరుచున్నారు. ఈ పయోగము వారి వాద నునకును బల మినాయదు. ఇంతవజనుఁ గవిచారితమును గెలిపియుంటిని కృతిపతి చారి త్రము గూడఁ దెలిపి వ7గాని, విచారిత్రము పూనుకా-ని సాcS భిప్రాయము. సామాన్యముగా నీ రెంటికి నివి నాభావసంబంధముండును, ఆందుచే నిట భారత కృతిపతిగూగు రాజరాజనరేందు°ని వంశ చారిశ్రమను గొంత వాయ సంకల్పించితిసి, ఇట్టి కథలను దీర్ధయు గా వ్రాసి పాక కుల హృ ద య ము న విసువు జనింపకుండఁ జేయవలయుననియే నా యుద్దేశము వ ボ నన్నయభట్టమహాకవికిఁ బోషక ఁడై భారతరచనకుఁ బ్రోత్సా హు పెయి సంగీ, యూ వుహకి కావ్యమును గృతినగిదినవాఁడు రాజరాజన "రేంద్రుఁడు. ఆnధ్ర భాషకు నా ధ్రలోక మునకు వ హోపక్యామును 7గా వించిన oూ యు_త్తమశ్లోక్చు వంశమునుగూగ్సి CO. e. ప్రస్తావించుట యుప్రస్తు ஞ் ప్రశంస కా నెదు. భారతములో నీతtడు చాళుక్యవంశము వాఁడని చెప్పఁబడియున్న ది చాళు".్యవంశోత్పత్తినిగూర్పి కొన్ని గాథ లు కలవు లందు ముఖ్యమైనవి రెండు చళుక్యవంశోత్పత్తిగాథ - మొదటిది, sð ఊణపండితుఁడు సంస్కృతమున రచించిన విక్రమాంక జేs చారితిముసినట్లు చెప్పఁబడినది. పూర్వి మొక ప్పడు బ్రహ్మ, సంధ్యా వందనము చేసికొనుచు న్ని సమయమున దేవేందుఁ డచ్పటకు వచ్చి భూలోకంబున దానివాంశచే జనించిన కొందeకి మూలమున ధర్మహాని