పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ ట్ట 35 నున్నవి యవి యోను బది రెం డన్న మహాదృతముఁ బొంది యపు డెల్లరకు కొ. సిద్దరూపముననున్న సారంగధరునివలన మతంగపర్వతము మిర్వాద నీయాంధ్రశబ్ద చింతామణి బాలసరస్వతికి లభించినది. ఆ మతంగపర్వ తనివాసి యగు బాహ్మణుడే ఆప్పకవి కీ గంథము నొసంగినాడు, బాలసరస్వతికి లభించినది పుస్తక రూపనుననున్నదో కాదో చెప్పఁ జాలము కాని యాప్పక వికి లభించినది మాతవు పుస్తకమనుట నిశ్చ యము. ఆప్పకవికిఁ బు_స్తక మిచ్చిని బ్రాహ్మణుఁడు బాలసరస్వతి యని యన వీలులేదు. బాలసరస్వతి యొక్క గంథమునకు బతి వ్రాసి కొనిన మఱియొక బ్రాహ్మణుఁడై యుండవలయును. ఆ ప్ప క వి § స్వప్నము వచ్చినది మన్మథసంవత్సర శ్రావణబహుళాష్టమి గంథము లభించినది నవమి, ఆష్పకవీయరచనారంభము ద శ మి. ఈవిషయము లీ కిందిపడ్యములవలనఁ దెలియవచ్చినది. సీ, ధాత రెండవవర్శామున 之Töむ。3○2x3 పగటివరాహ కల్పంబునందు వహిత వైవస్వశమును వేళ దేశంబు లర్ధింప నైన వ" హశీ యుగమునఁ Kలిసవుయంబు నc దొలిచరణవున మానితం బగుచంద్రమానమునను శాలివాహన నామశకమున గజశైల శరసుధాకిరణుల సంఖ్యనడవ తే, నంగజాబ్దంబునను దక్షిణాయనమున జలధరర్తు వు మొదటిమాసంబునందు బహుళమున దేవకికిఁ జక్రపాణి పుట్టి నట్టియష్టమి సను దేర నధికభ_