పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 ఆ ం ధ్ర క వి త ర ం గి జి 壱, ఆంధశబ్ద చింతామణి వ్యాకరణము ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు బాస చేఁ జెప్పె నన్నయభట్టు దొల్లి పర్వములు మూఁడు శ్రీమహాభారతమున వ ఆ సమయంబున. లే, భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి నట్టి రాఘవ పాండవీయము నడం చె ఛందము నడంచ నీ ఫక్కి సంగహించె ననుచు భీమన గెంతయు నడఁచె దాని వ, తదనంతరంబ, 宝 . ᏬᏰᏑᏱᎼ శబ్దశాసనమహాకవి చెప్పిన భార శంఖు గొ* నేది వచింపఁగా బడియో నెందును దానినె కాని సూత్ర సం పాదన లేమి చేఁ దెనుఁగు పల్కు- మeరొక్క టిఁ గూర్చి చెప్ప 7? రా దని ద్రాక్షవాటికవి రాకసుఁ డీ నియమంబు సేసినన్, క, ఆ పూఁడు పర్వములలో నామాన్యుడు నుడుపు తెర (గు లరసికొని కృతుల్ దొము రచించి తిక్కసు ధీమణి మొదలైన తొంటి తెనుగు గవీందుల్. తే, రాజరాజ నరేంద్రతనూజుఁ డ్యా సఖుఁడు సారంగధరుఁడు శైశవ యునంగు నన్నయ రచించు నెడఁ బఠనం బొనర్చె నన్య లెవ్వ రెఱుంగ రీయాంధ్రఫక్కి. క్లే. అతఁడు దన కాళ్లు చేతులు మతిచెడి జనకుండు దఱుగ మత్స్యండుని సఁ గతి నవి గువ్మఱ "మొలచిన క్ష్మీతి సిద్ధులఁ గలసి యొక-సిద్ధం డయ్యెకా,