పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1-9) న న్న య భట్టు 33 క. ఆ లోకను శుఁడు మొన్నటి కీలక సము నా మతంగగిరి కడ నొసగెన్ బౌలసరస్వతులకు నతc డోలిఁ డెనుఁగు టీక దాని కొప్పగఁ జేసెళా. క, ఆగి ని భీమకవీందఁడు గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున వా మినాఁదట రాజనరేంద ట్మెదయితునిపట్టి దానివుహి- బెలయిం చెన్, రాజరాజనరేందునకు సా ర 0 K ధ రుఁ డను పుత్రుఁడు గాని, రత్నాంగి చితాంగులను భార్యలు గాని లేరని చరిత కారులు నిర్ణయిం చియున్నప్పడు సిద్ధరూవమును ధరించిన సారంగధర ( డీ యాంధ్రశబ్ద చింతామణిని బాలసరస్వతి కి చ్చెననిన నెవ్వరు నమ్మదురు F పై పద్య ముల ననుసరించి చూడ సా 5 0 K ధ గుఁ డు పూర్వులు వాసియుంచిన తా పతపతిని సంపాదించి యిచ్చట గాక తా నా యెనుబది రెండు శ్లోకములను ముఖశైః బాలసరస్వతికిఁ జెప్పినట్లు లోcచు చున్నది. で3ひss సిద్ధరూపమున నున్న సారంగధరుఁడు తాను, ఆరువందల సంవత్సరము లకుఁ బూర్వము పసితనమునఁ జదువుకొనిన శ్లోకములు నప్పడు తాళ పతములపై లిఖించి బాలసరస్వతికిచ్చి యుండి వలయును. ఈ కథల్పపై వ్యాఖ్యాన మనవసరము. ఈ కథలను జెప్పకుండ గంథము నన్నయభట్ట విచితమని యూరికున్నచోఁ గొంతవఱ్చకైనను నమ్మకముండెడిదేమో! ఆ విశ్వాసముపోయి యాద్ర శబ్ద చింతామణి నన్నయభట్టకృతము కాదనుభావము దృఢమగుట కీ కథలు గారణములగుచున్నవి. ఈs యాంధ్రశబ్ద చింతామణి, యుప్పకవికి లభించిన మార్గము కూడ నద్భుతముగానే యున్నది. కవి కిష్టదైవమగు గోపాల దేవుఁడు స్వప్న యునఁ గన్పడి, "యాంధ్రశబ్ద చింతామణి" మతంగ పర్వత బ్రా హ్మణునివలన నీయింటికి వచ్చుననియు, దానిని నీ వాంద్రీకరించి