పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

364 ఆ 0 ధ క వి త రం గి జీ ౧. ఇతఁడురచియించినవని చెప్పెడు నృసింహపురాణ శతకంథర్ రామాయణములు కనపడుట లేదు, కన్నడ బస నపురాణములు కనపడుట లేదు. కన్నడ బసవపురాణ కవి జనాశ్రయము లీతవివి కావు. 9. ఇతఁడు శ్రీనాథునకుఁ బూర్వఁడనుట నిశ్చయము, 3. “గరళపు ముద్ద" "గడియలోపలఁ దాడి" యను పద్యము లీతనివి కావు. ర, కన్నడ బసవపురాణము నాధారము గాఁ జేసికొని, యాంధ్ర కవుల చరిత్రనిర్ణయించిన యూతని కాలము (3. శ. ౧ కె రం-x Q ప్రాం తమ) సరియైనది కాదు. x, కవిజనాశ్రయ పీఠిక లోఁ జెప్పఁబడిన డోడగంగు లిరువురు లో నెవ్వఁడును భీమకవి చెప్పిన రాయకళింగ గంగు కాఁడు. L. త్రికళింగాధిపతియని శాసనములలోఁ జెప్పఁబడిన గంగు భీమకవి జెప్పిన రాయకళింగ గంగు ఆగు నెడల, ఆశాసనములనుబట్టి భీమకవి Uŝ, ళ ౧ o-లా- ౧౧ oలా లో నున్న వాఁడగును. 2. చాళుక్యపు చొక్క-రాజు మొదటి కులోత్తుంగుఁడని, యెంచి సాహిణి మారఁడు రెండవ ప్రతాపరుద్రుని సేనాపతి గాక, వులకి యొకఁ డని యంగీకరించితి మేని, యప్పడు భీమకవి కాలము క్రీ. శ. ౧౧ం Q ప్రాంతమగును, లా, "హయమదిసీత" యను పద్యములోని గుడిమెట్ట చాగి పోతరాజు మొదటి పోతరాజైనచో భీమకవికాలము కీ. శ. ౧౧౧ం౧౧.9 0 ఆగును. F, నృసింహపురాణములోని పద్యమందలి నల్లసిద్ధి శొ*సన ముల లోని కులోత్తుంగుఁడు మొదటిసలోత్తుంగుఁడని యెంచితి మేని, ఆశా స సోమలను బట్టి భీమకవి હૈ. ఛ. ౧ Q 2ూ-౧౧౧ 3 మధ్యనున్నవాఁడగును