పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే మ ల వా డ భీ మ క వి 265 ౧౦, 'పునుఁడకా' అను పద్యములోని * తెలుంగాధీశ" యను దానికి “కం గాక్షి శ" అను పాఠాంతరము నంగీకరించినచో భీమకవి હૈ. ്. റവ o ప్రాంతమం దున్నవాఁడగును. ఈ విమర్శనమును బట్టి భీమకవి కాలము క్రీ. శ. ౧ంలాం౧౧x 0 నడుమన్ను వాఁడని యంగీకరింపవచ్చునని నా నిశ్చిశాభి ప్రాయము. ఇత రాధారము లేవియైన లభించి మార్పు చెందిన నేతప్ప భీమకవి కాలమిదియే యని యంగీకరింతము, పైని జెప్పిన ౧ 3x3 సంఖ్యగల శాసనకర్తయగు రేచన, కవి జనాశ్రయ ప్రణీతకవి యగు రేచన యేమో! ఆవి యూహించితిని కాని, అతఁడు కాఁడని తేలినది. శాసనక_ర్త రేచనతుడ్రి శ్రీఖండండు కవి జనాశ్రయ రేచన తండ్రి మల్లియ. సంశయాత్మకములైన 3-ర పద్యములును చాటుధారలును దక్క నీమహాకవి గ్రంథములలోని వద్య ములను చదివి చూడఁజాలకపోవుట విచారకరమైన విషయము. ఈ భీమకవి శాపానుగహ సమర్ధతను దెలుపు కథలనే కవులు (గ్రంథరూపమునఁగూడ) పచారములో నున్నవి, అవి యాతనికాల నిర్ణయమునకు గాని పాండిత్యమును దెలుపుటకుఁ గాని లోడుపడునవి కాకపోవుటచేతను, ఇదినఱకే యీతని చారిత్ర మతి విస్తరమగుట చేతను, నాకథలు సత్యయులని యనుట కాధారములు లేకపోవుటచేతను వాని నిటఁ జెప్పలేదు, ><을