పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60] వే ము ల వా డ ఓ వు క వి 237 యభట్టునకుఁ బూర్వపవాఁడేమో యని దృఢమైన యనుమాన మేర్పడక మానదు. కాని, శ్రీనాథునకు బూర్వమునందున్న కవులెవ్వరు నీతని స్తుతింపక పోవుటచేత నీతఁడు నన్నయకు 6 బూర్వఁడని యనుట కవ కాశము లేకున్నది. నిజముగా సీతఁడు నన్నయకు బూర్వఁడే యైన చోఁ దిక్కన, కేతన, పెద్దన మొదలగువారెవ్వరు నీతని నతింపకుండ టకుఁ గారణమగుపడదు. శ్రీనాథునకుఁ దరువాతివార లనేకు లీతనిని దమతమ గ్రంథములలో స్తుతించి యుండుటయు శ్రీనాథునకుఁ బూర్వ పుఁ వా రీతనిని దలపెట్టకపోవుటయుఁ జూడ నీతఁడు శ్రీనాథున కించు క పూర్వఁడో, శ్రీవాథునితో సమకాలికుఁడో మై యుండునని తోఁచు ను. కాని, కవులు నుతింపని కారణమున నీతని నర్వాచీనుఁడని సిద్ధాం తీ కరించ రాదు. కవులు తలపెట్టకపోవుట కనేక కారిణయు లుండును. నన్నెచోడుని నుతించినకవులే కన్పడరు. అట్లనియాత విని నవీనుఁడని శ్రలంపరాదు కదా! ఈ భీమునకఏని స్తుతించిన కవులపద్యమ లను గొన్నిఁ టి నీ కింద నుదాహరించుచున్నాడను. S , భీమేశ్వరుఁ డీతఁడు వూ నామమువాఁడనుచు వ్రాసె నాలు తుద వా గాృమిని బీజాకర మా భీమునఁ దలఁచినను గల వభీష్టఫలంబుల్ పట్టమట్ట సరస్వతీ సోమయాజీ - పృధుచరిత్రము క, వేములవాడక సుఖియై వేములవాడం జరించీ వేములవాడకా దొ మొఱసిన ముని ను త యు బలభీము వినుతభీముఁ దలంతుశా, కొ ఆ వి గోపరాజు - విక మార్కచకిత్ర