పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

671 ఆ ం ధ క వి త ర 0 గి డి రును లేరు, "కావున నన్నెచోడక వికి " ఆ మధురాంతక పొత్త పిచోడ" వంశముత* సంబంధము లేదు. ఇది 7గాక వెలనాఁటి చోడు లను మeణి యొక శాఖ కణకు, వీరాంధి చోళ శాఖకుఁ జెందిన పొరు, బావిడ చోళ శాఖకును, వెల నాఁటి చోడ శాఖకును సంబంధము లేదు, ఈ పెలనాఁటి చోడులు మొదటినుండియు రాజ్యముగల పభువులైనట్లు కన్పట్టదు. ఈ వంశ మునకు మూలపురుషుడైన గొంకయ తూర్పుచాళక్యులలోని సర్వ లోకాష్ట్రయ విష్ణువర్ధన వుప-శీ రాజులకడ సేనాధిపతియైనట్లు కన్పట్ట చున్నది. ఈ వెలనాటి చోళుల వంశ వృక మును వుంచెనకవి చరిత్ర మున నిచ్చుచున్నాఁడను. ఆందుఁ జోడబల్లి గాని నన్నెచోడుఁడు 7గాని లేఁడు, ఆ వంశముతో^ వీరికి సంబంధ వు లేదు, రేవాటి చోడు లను మఱియొక శాఖ కలదు. రేనాఁడనఁగా నిప్పటి కడపవుండల ముని చెప్పవచ్పును. ఈ ప్రదేశమును బరి పా లించినవారు రేనాటి చోడులు. వీరు కరికాలచోడునిఁ దవుకు వcశ క_ర్తను గాఁ జెప్పకొనిరి. కాని యది వా స్తవమయినట్లు కన్పట్టదని కొందఱు చరిత్రకారు లభిప్రాయ పడియున్నారు, చీనా దేశము నుండి “హౌనుత్స్యాఁగు" అను నొక యాత్రికుఁడు క్రీ. శ. ఆరం సంవత్సరపాంతమున హిందూ దేశమును జూచుటకు వచ్చి యాంధ్ర "దేశమునఁగూడఁ బర్యటన మొనర్చినాఁడు. ఆతఁడు వేంగీపురమును జూచి తరువాత ధాన్య కటకమును దర్శించి పిదప దానికి నైరుతిమూల నున్న (కడప మండలము) పదేశమునకుఁ బోయి దానిని చుళియ దేశ ముని పిలిచియున్నాఁడు, చుళియ దేశవునఁ7గా చోళ దేశము, అచ్చట నాకాలమున నీచోడులు నివసించి యునా రని దీనినిబట్టి చెప్ప వచ్చును. ఈ రేనాటి చోడుల శాసనములు ఏడెనిమిది శతాబ్దులలో