పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కు వూ ద రు ద డే వుఁ డు 223 డునని వాసిరి. రెండి వప "పరుదునియొద్ద రెడ్లు, వెలమలు, సేనా నాయకులుగా నుండి యూతని తరువాత వారు స్వతంతులై వేఱు వేఱుగ రాజ్యములను స్థాపించికొని రను నొక సామాన్య పతీతియం డుటచేఁ జరితకారు లీతనికులమును గూర్చి యట్లు వాసియుండిరి. కాని యేదైన నొక యాధారమును దీసికొని వాసియున్నట్లు కాన్పిం పదు భాస్కరరామాయణమునకుఁ బీఠిక వాసిన శీ మేడేపల్లి వేం s &oö మిణాచార్యులుగారు, పతాపరుదుని రాజ్యానంతరము స్వతం శరాజ్య సంస్థాపన మొనర్చుకొనిన వారిలో సాహిణి వూరయ యొకఁడనియుఁ గొండవీడునీతఁడు పాలించెననియు వాసియున్నారు. కాని యిందు సత్యము లేదు. వూరయసాహిణి, పతాపరుదుఁడు రాజ్యముఁజేయుచుండఁగనే చనిపోయోనని శిలాశాసనఃముల ననుసరించి పైన వాసియుంటిని. ఆంధ దేశమున ముప్పదియిద్దరు మంత్రులొనర్చిన సత్కార్యములను డెలుపు సీసమూలిక యొకటి ప్రచారములో నున్నది. అందు “గొనియె భాస్కరునిచేఁ దెనుఁగు రావూయణం బారూఢి సాహిణిమూర మంత్రి" అనియున్నది. దీని ననుసరించి వూరయసాహిణి నియోగి బాహ.్మణుఁ డని తెలియునున్నది. ఈసీసమూలిక (š. 중. పదునాజవశతాబ్దియందో, అటుపిముటనో రచితమై యుండును. సాహిణి tẵ. 3. о Зоо ప్రాంతము వాఁడు. అయినను సీపద్యక _ర్త సాహిణి కులమేదియో, తెలిసికొనకుండ మంతులలోఁ జేర్చెనని తలంచుట కవకాశము లేదు. రామాయణకృతిపతిత్వవిషయమున భిన్నాభ్చిపాయుఁడనైనను సీవిష యము ననుమానించుటకుఁ కారణము లేమియు నాకుఁ గన్పట్టలేదు. కావునఁ బ్రమాణాంతర మే దేని లభించువఱకు సీతనిని నియోగి బాహణుఁడనియే యెంచవలసియున్నది. రంగనాథ రామాయణకర్త యగుబుద్ధభూపతియే, సాహిణి వూరయతండ్రి బుద్ధయ యని యొక వాదమువ్నది. "కాని యది