పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-4 29 "ੇ $ $ $) 13 Q క. శ్రీకరముగ భీమన మును eూrశోకమునకుఁ గా గడు లగా విలో క్షించి వుదికా బాకటముగ సువుతికి ముతి చేకూరఁగ సుమతినీతిఁ జెప్పఁదొడంగెన్ ఆును పద్యమున్నఁదట! కొన్ని లక్షణ గంథములలో భీమకవి సుమతి శతకములోని నని పద్యముల నుదాహరించియున్నాకు, అం దుచే సుమతి శతకకర్త భీమునయని కొంగఆనుచున్నారు. దీనిని కాదనఁజాలము. ఇందువలన బద్దెనయును, భీమునయును, సుమతిశతక్ష కర్తలని తేలినది. వీరిరువురునుగాక సుమతియను జైన పండితు: జౌక్రcడీ శత్రక కర్త యని యొక వాదము గలదు. కాని దానికాధా రములు గన్పట్టనందున, నావాదముతో మన కిటఁ బసక్తి లేదు. సుమతి శతకములు రెండున్నవా? సుమతిశతక కర్తృత్వమునుండి బద్దెన భీమనలలో నెవరినో యొకరిని తొలగింపవలసియున్నది. అట్లు చేయలేనినాడు, సుమతిశతక మును పేర వారిరువురును జెఱియొక గ్రంథమును వ్రాసియుండిరని చెప్పవలసివచ్చును. శ్రీబులుసు వేంకటేశ్వర్లుగారు, ఆంధ్రపరిమత్కా-ఠ్యాలయము న తామెుక తాళపత్రప్రతిని శిధిలావస్థలో నున్నదానిని జూచితి మనియు నందులోనున్న కొన్ని పద్యములు ప్రస్తుతము మనకు లభిం చుచున్న నీతీ శతకములో లేవనియు, మనము చదువుచున్న సీతిశత కవులోని కొన్ని పద్యము లందు లేవనియు వ్రాయుచు నాపద్యము లను భారతిపత్రికలోబ్రకటించియున్నారు. అందలి శైలినిబట్టిపాఠకులు సుమతిశతకము లొకటియో రెండో* నిర్ణయింపననునుపడునని రూ పద్యములఁ గొన్నిటి సీక్రింద నుదాహరింతును.