పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ 0 ధ కవి త రం గి శి 168 ఇట్లు ఢిల్లీకి బందిగా పోయినవాడు చక్రవ_యొక్క డే కాదు. ఆకాలమున రాజధానియందుండిన ననేకులు దొరలును నాయకులును గూడ బందీలుగ గొం:పోబడిరి. అట్టివారిలో ఓరుగంటి పురపాలకుడు ను చక్రవర్తితోకూడ కడవరకు పోరిన వాడును నగు నాగయగన్న సేనానియొకడు. ఇతడు చక్ర వర్తిననుసరించియే ఢిల్లీకిపోవుచుం డెను మార్లమథ్యమున పతాపగుద్ర చక వర్తి తఃస్థితికి كةo89ة سيع దుఃఖితుడై దివంగతుడు కాగా గన్నయ మహమ్మదీయ మతమును బుచ్చుకొని ఢిల్లీఫాదుషా కొలువున జేరెను. ఈలోపల సుల్తాను ఫు యాజద్దీను మృతినొందగా ఉలూఫ్ఖానుడు ఢిల్లీ సింహాసనము నెక్కి- సుల్తాను.మహముنکته ఆవు పేరుతో రాజ్యము చేయు నారంభిం చెను. ఇతనికి గస్నయ సేనాని యున్న నెక్కు-వయభివూనము. మహ మ్మదీయ మతము నవలంబించిన పిమ్మట అతనికి మల్లిక్ మక్బూల్ అను నామకరణముచేసి సుల్తానతనిని తనయాస్థానమున నుంచు కొనెను. అటుపిదప జరిగిన కిష్ణుఖానుని పితూరి Rణచివేసి సుల్తాను మక్బూలును ముల్తానుకథిపతిగా నియమించెను. మక్బూలు ముల్తానుపరిపాలించు కాలమున వూలూజాక్రా" గుల్ చంద్ అనునిద్దరు సర్దారులు సుల్తాను ప్రభుత్వముపై తిరగబడి పంజాబు నల్లకల్లోలము కావించిరి. వారిని నిర్జించి మక్బూలు సుల్తాను మన్ననకు పా:త్రుడా యెను. క్రీ. శ. ౧335 వ సంవత్సరము ప్రాంతమునదక్షిణాపథమున ఢిల్లీ సామ్రాజ్యమునకు చెందిన రాష్ట్రములన్నియుఁ దిరుగుబాటు చేసెను. అందు ముఖ్యముగా మధురయందు కొత్వాలుగానున్న సయ్యదు జలాలను వాడచ్చట ప్రభుత్వము చేయుచున్న రాష్ట్ర పాలుని, అతనియనుయాయు లను కృత్రిమముగ వధించి జలాలుద్దీను అహ్సకాషా అనుబిరుదముతో స్వతంత్రుడాయెను. వానిని తరుమ `ಿ మధురయందు ఛ్ ు లాను N"పNTసినpము 3A6 ము o?గలు పట ఫ్లికి ခြိုး *జులపరృంతను "ફ્રક్సు సుల్తానుమ