పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14? పాలకరికి సోమనాథకవి ఈద్విపదలలో బండితారాధ్య చరిత్రరచనము నాటికి కేదా రయ్యయు నాతని దనయులును, జీవించియున్నట్ల కొంచeశ్రీక్షిఁ దోచి నది కాని నాకట్ల పొడగట్టుట లేదు. “రాజ్యము సేయుచుండె" もう3 వాక్యములో "దుర్యోధనుడు రాజ్యము సేయుచుండె" అని తిక్కన వ్రాసిన వాక్యములో నెంతయర్ధమున్నదో యంతయే యర్ధమున్న దని నాయభిప్రాయము. కేదారయ్య కువూ5ులకు వునువులు కువూ రులుకూడ పండితారాధ్య చరితమునాటికి గలిగియున్నారని “గురు చతుష-మాత్మ సంశ్రానతనయ పరంపక’ ల నువూటు వలన స్పష్ట పడుచున్నది. పండితారాధ్యులు చనిపోయిన పిమ్మట కేదారయ్య ౧౧ూO ప్రాంతమునఁ బికస్తుఁడయ్యె ననుకొండవు. ఆతనికి నలుగురు కువూరులును ౧aూ>ā - ౧_e o o నడుము జన్మించియుందురు. నా5ు వృద్ధు లుగా నున్నప్పడు సోమనారాభ్యునకు వారి పరిచయముండి యుండును వారిసం లే"న పరంపరలు పండితారాధ్య చరిత్రమునాటి కభివృద్ధి నొందియుం నన్నచో నందవిరుద్ధమేమియు లేదు. ‘ਭੰਠਾਂ రయ్య పీకస్తుఁడగునప్పటికి దళిత సంసాగుఁడని చెప్పియుండుటచే నాతఁడు పీకస్తుఁడైన సీన్ముల నే వివాహముచేసికొని, సంతానవంతు డయ్యెనని యూహవొడముచున్నది. -క 5ుగాహలు సత్యము లయ్యె నేచి, సోమనాథకవి నేను చెప్పిన కాలములో నున్నాడని స్పష్టమై యిందులూరి యస్న యూదుల కాలముతో సరిపోవుచున్నది. ఆుగాక כrרה శ్రీతమ్మయ్యగారి యభిప్రాయానుసాకముగఁ గేదా8య్యయు, గురు వీకస్తులు కాదగిన యతని నలుగురు కువూరులును వారి సn తానమునిు నాడివునుములును బండితారాధ్య చరిత్రమునాటికి నున్నారనినచో పండి తారాధ్యులవారి వయఃకాల మూతఁడు చనిపోవునాఁటికి నూఱు సం నత్సరములకు మించిపో ౧ు యసా(భావికముగాఁగాని|్పంచును. ఎంతయస్వాభావికములుగా: గన్నో చున్నను, వీనినన్నిటిని స్వాభావికములే యని సగిపుచ్చుకొనుటకు, చరిత్రకారులను భ్రమింపఁ