పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 ఆంధ కవి తరంగిణి ఈ ప్రతాపరుద్రు లిరువురును కాకతీయ ప్రభువులు. వారి చరిత్రము నిందు రుద్ర దేవమహారాజు చరిత్రమున వ్రాసియున్నాఁడను. అయి నను సోమనాథుని కాలనిర్ణ యమునకు గావలసిన విషయముల నిట వ్రాయుచుంటిని. కాకతీయ ప్రభువుల వంశవృక మిది. కాకతి ప్రోలరాజు | | | రుద్ర జీవవహారాజు మహదేవిచక్తవ ಕ್ತಿ, ಕೆ, ೧೧೯೫-೧೧೯೬ | ప్రైr* 23 だ ! מה: ෆ ங் యద్రాంబ. (పుత్రసంతతి )లేదు ..لا۔ تم (ی۔ ہم ۔ ہم۔ۓeہوئی۔لاr భ చ్ర వాళs கிம்ரன் عسي | | వీరబ్రుచడు ஆ * - اب تی۔ مستع جنگی ஆ םnר ముమ్మకమ్మ {ఛ మూజికరాజు) యయ్యాCబ, தி | భ్ప ఇఁదులూరి ఆళ్నయా ప్రశాప 3వ్ర జీవ റപ്FX-റ3-ു 2- మ3* త్యుఁడు. నువ-శీూర్తిః , పై వంశవృశములోఁ జూపఁబడిన యం కె లా యూ ప్రభువుల రాజ్యకాలమును దెలుపును. మొదటి ప్రతాపరుద్రుని నాజ్యాంతవత్స ర ముసకును ద్వితీయశ్రప్రతాపరుద్రుని రాజ్యాంభ సంవత్సరమునకును నడువు నూsు సంవత్సరముల వ్యవధి యున్నది. కావున మొదటి ప్రతాపర్చు దుని కాలమునందున్నవాఁడు రెండవప్రతాపరుద్రునికాల మునందుండుట యసంభవము. సోమనాథుని కాలనిర్ణయమునకీప్రతా పరుదులతో సంబంధము కలుగజేసినది పైన వ్రాసిన బనవపురాణ పకనగాఛయును, జోకిపఱ్ఱు దానకథయును. ఈకి థలు లేకపోయినచో బ్రతాపరు దులతో సోమనాథునకు సంబంధము లేదు. సోమనాథుఁడు تا "కాని, యూతనిపూర్వలుగాని இருప్రతాపరుద్రునొద్దను నుద్యోగులు