పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

is] తె నా లి గా మ భద్ర క వి 53 వలెనన్నయాప్పఁ డె వర్షింప మేఫ్లు వుల్ కొలుచులెబ్లెడ గంప$"లలు మిం చే ఆ. గృహము బలిసద్మ నుయ్యో నయ్యాహుల కెల్ల సకలవ శ్రవుసరిణు లోగాళ్పె యాయురభివృద్ధి పజలందుఁ す。○ず ఇవ్వౌకువంశజుఁ డైన యుజన హారాజునక ను, ఇందువుతికిని జరి గిన పరిణయ కథ oుఁ దు వతమయినది. ఈ కథ నే వుeటికొందఱు కూడఁ బబంధములు గా రచించియున్నారు. - తిమ్మకవి- ఇందువుతీ కథ్యాణమింకను లభింపలేదు ఈ కవి తాతయైన శ్రీగిరిశాలము పదునాఱవ శతాబ్ది: బూర్వా ధ్ధమని యాతవి చారిత్రమున వాసియుంటిని. దానినిబట్టి యీకవికా ల మాశతాబ్దియం దుత్తరార్ధమని నిర్ణయింపవచ్చును. ఇ దువుతీపరిణయ కృతిపతిగురువు తిరుమల శ్రీనివాసాచార్య లని తెలుపు పద్యమును బ్చైని వాసియుంటిని, సాంబోపాఖ్యాన కృతి కమైన రామరాజు రంగపరాజు నకును దిరుమల శ్రీనివాసాచార్యలే గురువు, ఆ శ్రీనివాసాచార్యలు యావనమున రంగపరాజునకును వృద్ధాప్యమునఁ థౌలు చురి కృష్ణభూపాలునకును గురువై నట్టు తలp-చి న-చొ*c గాలవ్యత్యాసముండదు. రామభదకవి కి, శ. ౧x2x పాంతమున నీయిందువుతీ పరిణయమును రచియించియుండునని