Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34 ఆ ం ధ్ర కవి తరం గి థమును తెలుఁగుపద్యభాగ వతమును గూడ నాకు లభింపకపోవుటచే నీ రెండిటికిని గల సంబంధమును థెప్పఁజాలను, కోనేరుకవి తన గంథ మున సంస్కృత బౌలభాగవతము మాట నెత్త లేదు. ஆர்ன்த் : .யார் 196 రాయసం గణపయ్య =రక్షక్రైS= ఆంధసాహిత్య పరిషత్తనున్న యు దొహరణ గంధములో రాయసం గణపయ్య సౌగంధికాపహరణములోనిదని ఈకిందిపద్య ముదాహృతమయియున్నది. ఇంతకంటె నీకవిని గూర్చి యేమియుఁ దెలియదు. భారి తారణ్య పర్వములో భీముడు గౌపదికొఱకు సౌగం ధిక పుష్పములను దెచ్చుటను వర్ణించినకథ యే యీ గంథమునఁ జెప్ప బడియుండును. ఈపద్యమాకథయందలి భీమహయమంతుల సమావేశ సందర్భములోనిదిగాఁ దోఁచుచున్నది. శా, అంతంతం గబళింపఁగాఁ గడఁగె బౌలార్కు_క్రా ఫలభ్రాంతి, ੇ శంలోల్లంఘన కేళి దాఁటెను సరస్వంతుకా మహాదానవా శ్రాంతారామ మహీరుహంబుల నుదగ్రక్రిడఁ ద్రుం చెకా హనూ వుంతుండ కౌ గపి యున్నవింగపులె సామాన్యాటవీచారముల్ 觀 ఈగంథమిప్ప డెచ్చటను గనుపట్టుట లేదు, రాయసము వారాం ధదేశమున నియోగి బాహ్మణులలోనున్నారు, ఇతఁడు క్రిశoxఒం కంటెఁ బూర్వఁడు,