పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

珂 త రి గొ ప్ప ల మ ల్ల న్న 189 పూనునుత్క-టమైత్రి బుధకుంజరముముఖం బున నుండ(జూపు సత్పుంగవుండు గ్రంద్రభూ పక్షావు గాఁ గావించు స్వజ్ఞఁ డంక మొందించు శేషాంక్షజాతుఁ డెట్టియకర విఖ్యాతి నెన సెనో య ఖండ జయ మారు రాయర గండ బిరుద వీరతిరుమలరాయ పృధ్వీత లేంద్ర తనయుఁ డగు వేంకటమ్స్లోధవునికీర్తి, వసుచరిత కృతిపతియగు తిరుమలరాయని కుమారుఁడే యీ పెంకటపతి రాయలు, ఇతఁడు హూణశకము ౧ Xలాt_ మొదలు ౧_o B వఱకును గర్ణాటరాజ్యమును బరిపాలించినవాఁడు కావున మల్లనకవియు నా కాలమున నుండి నవాఁ డనుటకు సందియము లేదు. శ్రీకృష్ణునకు సత్యభామయందు కలిగిన చంద్రభానునకును, రుక్మిణి సోదరుఁడైన రుక్మబాహుని తనయ కుముదినికిని జరిగిన పరిణయ కథ యిందు వర్ణింపఁబడినది. రుక్మిణీ సత్యభామా కుమారులకుఁ గయ్యము గల్పింపవలయునను నుద్దేశములో నారదుఁడు చేసిన పయత్నమును కథాబీజముగాఁబెట్టి విచితమైన యితివృత్తములో మనోహరముగాఁ బౌఢ శైలిని రసెవంతమైన పబంధమును కవి రచించి కృతకృత్యుఁ డయ్యెను. అప్పకవి, యినా గంథములోని “ఉ. అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్క నాడు శస ద్దాంతగృహంబు పెల్వడి విహారరతిం జను దెంచె నెచ్చెలుల్ చెంతలఁ గొల్వఁ జంచదళిశింజితరంజితకుంజవుంజుల పాంతగళతృలాసవరతాంగజఘాటికిఁ బుప్పవాటికి క్రా" అనుపద్యమును చంది కాపరిణయములోనిదని యుదాహరించి నాఁడు దానినిబట్టియే కాcబోలు శ్రీవీరేశలింగముపంతులు గారు కవుల చరితములో నీపద్యమును ఎలకూచి బాలసరస్వతిచంద్రికాపరిణయము లోనిదని యు దాహరించియున్నారు. ఛంది కాపరిణయములో భీముడు