పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త రి గొ ప్ప ల మల్ల న్న 187 వ్రాయుచాతుర్యమున నిజస్వామిహితవి ధానసుగమంత్రి నరసయద_త్తమంత్రి, ము. అరుదార న్వరపత్రవృత్తయయి దత్తాత్రేయసంస్పర్శనా కుర యోగోన్నతిఁ గన్న లేఖిని మహ గ ర్వాంధ సామ్రా జ్యసం హరణం బున్నత ర్యాసంభృతియు ద్వీపాంతర్నృపాకర్షణ స్ఫురణంబుక్రా బహు దేశవస్తుభరణంబుం గాంచు నంచతికౌ సీ. యాదవాగ్రజుని పటాటోపమెల్ల సౌ5వలు సుగ్రీవభావమెల్లఁ గుముదాపు మండలశ్రనుణచిహ్నం బెల్ల నుడుపరంపరనుండు నునికి యెల్ల సిరిఁగన్న తండ్రి యాంతరమెల్లఁ బలుకుల కొమ్మయుఁ దలయెత్తికొనుట యెల్ల శేషపన్నగము ను నేష వైఖరియెల్లఁ ! జదలు వ్రూని కడింది చాయయోల్ల నగి తెKడి విూeః శ్రేరి తృణం బొనర్చి యడఁబి కారించి వారించి యడరు నేవి వేకనిధికిర్తి యతఁడప్ప వేంక కేంద్ర దత్తసామ్రాజ్యవిభవుండు దత్త మంత్రి. మ, ఘనగోట్రోద్ధరణం బసంఖ్యసుకవిగ్రామప్రదానైక సా ధనసద్భావధురంధరత్వము మహాదర్పోర్ధతారిపధా ననిరాసోద్భటపాటవంబు నిరవోందన్ దత్తనార్యండు శ్రీఁ దనరు న్వేంకటరాయదక్షిణభుజాదండా విశేషస్థితిన్ ఈదత్తమంతికి సోదరుఁ డైనమల్లనకవి, వెంకటపతిరాయల యాస్థానముననే రాయసములు వ్రాయు లేఖరిగను కవిగనుకూడ నుండి తదాస్థాన పజలచే మెప్పవడసిన బ్లీకిందిపద్యములలోఁ జెప్పకొని యున్నాఁడు,