పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

#6 ඡෆඤ కవిత ζολε.3 నివాసమైనట్లూహింపవచ్చును. భారతారణ్యపర్వాంతమొందలి యీ క్రింది పద్యములవలన నెక్టా పెగ్గడ పాకనాటియం దున్నగుడ్డూరు నివాసుఁ డైనట్టు కన్పట్టుచున్నది. సీ. భవ్య చారి తుఁ డౌపస్తంబసూత్రుండు sశ్రీవత్సగోతుండు శివపదాజ్ఞ సంతతధ్యాన సంస క్తచిత్తుఁడు సూగ్ర నార్యునకును బోతమాంబిక కును నంజనుం డిలఁ గ్రాక్ష నాteటిలో సీ లక్షం కేశ్వరస్థానమై యోుసక వెుసఁగు గుడ్లూరి నెలవున గుణగగిస్థత నొప్ప ధన్యుఁ డ ద్వైతైకతత్పరాత్ముఁ డెజ్ఞనార్యుండు సకలకవీందవినుతుఁ డైన నన్నయభట్టమహాకవీందు సరససారస్వతాంశపశస్తి. తన్నుఁ జెందుటయు సాధుహర్షణ సిద్ధి గోరి. క. ధీరవిచారుఁడు తత్క_వి తారీతియుఁ గొంతవిశేష దదచనయ కా నారణ్యపర్వశేషము పూరించెఁ గవీందకర్ణపుట పీయముగాన్ . ఎత్రా పెగ్గడ యో, లే యూతనితండిమైన సూరయానూత్య కవి యో, వేఁగినాఁటినుండి వచ్చి, పాకనాఁటియందలిగుడ్లూరు నివాస మేర్పగచుకొని యుండును. అచ్చటనే ఆరణ్యపర్వ శేషమును, సృసిం హపు రాణమును రచియించిన పిమ్మట మల్లారెడ్డిపరిచయములభింపగాఁ జెదలు వాడగామమునకాతనితో నేగి యూతనియన్న మైన వేమారెడ్డిని దర్శించి కొంతకాలమైనను అద్దంకిలో ది వాసముండి రావూయణమును హరివంశమును రచించి యూత్రనికై గృతి చేసి వార్ధక్యమునఁ జెదలు వాడ