పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–15] જે జ్ఞా ੀ గ్ల డ 67 డయందు నివసించి యుండును. ఆరణ్యపర్వ శేషము గుదూగునందం డగా రచియించెనని పై పద్యమునలన స్పష్టమగుచున్నది. అంతకు pe පීඨ ۔بستہ పూర్వ మెక్గా పెగ్గడకు గాని, యాతనిపూర్వులకుఁ గాని చెదలు నా డతో సంబంధమున్నట్లు గాన్పింపగు. కావున, ఎక్రా పెగ్గడనాఁటి కాతని గృహనామము చెదలు వాడ "గ్రాడు. ఆత్ర నిక్షిఁ బిమ్మట Ryで5窓)3○ శీయులకు చెదలు వాడ యనుగృహనామ మేర్పడియున్నట్లువిపనా లా యణ చరిత కాగుని వలన వునకుఁ దెలియుచునే యున్నది. అయినను పైన వాసిన పద్యములు రెండును బక్సీ_ప్తములనియు, నవి కొన్ని తాళపతపతులలో లేవనియుఁ గొంద ఆనుచున్నారు. అవి యెక్జా పెగ్గడరచించినవియూ ఇతరులురచించి యందుఁ జేర్చిరా! యను విషయమును నిర్ధారణము చేయుటకు వునయూ హలే కాని యిత 'రాధారములు లేవు. ఈ పద్యములలో బథమపురుష ముపయోగింప బడుటచే నీపద్యరచయిత యితరుఁడై యుండునని కొంద అనుచు న్నారు. కాని యంతనూతముచే నట్లు నిర్ణయింపఁజనదు. భారత మున నన్నయభట్టు “తనకుల బాహ్మణు” అనుపద్యమిలో బథము పురుషమునే యుపయోగించి యుండుటచే నది యొకయాక్షేపణము కాఁ జాలదు. ఆరణ్యపర్వ శేషమును నన్నయ పేరుతోడనే రచియించి రాజ రాజనరేందునే కృతిపతినిగా జేసినయెక్టా పెగ్గడ యందులకు విరుద్ధముగా సీపద్యములను వాసియుండఁ డని యొక యూక్షేపణ మును దెల్చుచున్నారు. ఎజ్ఞా పెగ్గడ "తాను చేసిన పనికి విరుద్ధముగా నీపద్యములను వాయ లేదు. ‘ਨ੍ਹਾਂ నే కార్యమును "క్షేసినో దాని నేయిగా పద్యములయందుఁ దెల్పినాఁడు. నన్నయయందలి గౌరవము చేఁ దాను రచించినయినాభాగమునకు నన్నయ పేరు పెట్టితినని చెప్పటవిరుద్ధ వూ అట్లు చెప్పకుండుటయే విరుద్ధము. తానురచించి నన్నయ పేరు పెట్టుట యసత్యమాడుట కాదా? అనియనవచు|్చను. అదియసత్యమాడుట కాదు. నన్నయను గౌరవించుట. అందసత్యదోషము లేదు.