పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

33 ఆంధ కవితరంగిణి అనుపద్యమునందలి పదములను ధౌ వహిములను పతి కొcXలింపనిపణతి "కాయంబు పవనకుంభితచరభప్రిగా కేమి సవినయంబుగ సరససల్లాపములను అమరంగఁ బతితోడ నాడనినోరు ఢమఢమ ధ్వనితో డిడక్క- గా కేబు పరును నీ క్షీం పని పొలఁతి నేతములు ధరఁ దనుకుడ్యరంధ్రములు గాకేమి వరు సేవ సేయని వరక రాబ్దంబు శరసాస్థినిర్మితదరి ਨਾਂਝੰ੦੦, అనుద్విపదలలో స గుకు చియు స్నాఁడు. బమ్మెగ హ్రోత గాజు నకుఁ దగువాత వెవరో ౧ూ భౌగ మును రచియించి గ్రంగనాఢి గ్రావrయణ మునఁ జేర్చియుంగురు, పోతన యే రంగనాథు ననుకరించె నది యన లేము సంస్కృత భాగవతమున లేకున్నను భ_క్తిరస పాగంగతుఁ డగు పోతన యిట్టి పద్యములను వూఁ డి టి సీ సందర్భమున చియించి యున్నాఁడు. బుద్ధభూపతి యింటి పేరు 'గోని ” వారని వాగుచున్నారు కాని శిలాశాసనములలో * R*న** వాగని యుండుటచే నేనిందు Nశన వా రనియే వాసితిని. ఇతఁగు రెడ్డికులోత్పన్నుఁడు.