పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ క్క య క వి 233 j 發) శర్మగారి యీ వాక్యములు పరస్పరవిరుద్ధముగా నున్నవి. వాసి వూటయటుండనిండు. పంతులు 7గారు చూపిన వ్యత్యాసమును శర్మగారు సమన్వయింపలేదు. కీ శ ౧౧ూం లోనున్న సూరనసోవు యూజికి మునిమనువుఁ డైన జన్న మంత్రి దేవ రాయల కాలములో ;337ャマ 3.8. の3C-O ప్రాంతమున నుండుట యసంభవము ముత్తాత కను వు నీవు నువునికి సి నడు వు _9o o సంవత్సరములు వ్యత్యాస యస్వాభావికము. ఈ యసందగ్భమును S°లగింప వలయు من حك: oددكة నన్నచో, సతులుగాగ నిట్లు సూరనసోమయాజికి సిద్ధనమంత్రి వును వుఁడుగాక యూతని వంశజుఁ డైన నై యుండవలయును. లేదా రాజేంద్రచోడుడు మణి యొకఁ డైననై యుండవలయును. వెలనాఁటిచోడులలో రాజేంద్రచోడనామధారులు నలువు రున్నారు ఇందుఁ గడపటి యూతిఁడు కులోత్తుంగ రాజేం, దధోడుఁడు. ఇతఁడు ను మనుమసిస్థియు సము కాలికులు. ఇతని శాసనములు భా శ. ౧౧ 2౧-౧౧ 28 సంవత్సరములలోఁ గన్పట్టుచున్నవని తిక్క నసోవు నూజి చరిత్రములో వాసియుంటిని. ఆతిఁడే సూరనసోమయాజి కగహార మొసంగెనని తలంచితి మేని, సూరనసోమయాజి క్రీ. శ. ౧9ూం పాంతమున నాతనిచే సగహార మందెననియు నాతని ముని మనువుఁ డైన జన్న మంత్రి 翻 శ. ౧ 3ూల ప్రాంతమునం దుం ఔ ననియు నిశ్చయింపవచ్చును. ఇందు విరుద్ధ మేమియు నుండదు. పంతులుగారు చూపిన వ్యత్యాసమునకుఁ దావులడదు. మనువుఁడని వాసినదానిని వంశీయుఁ డని దలంపనక్క-ఆ యుండదు. దాన మొసంగిన ఎద్దనపూడి గుంటూరు మండలములోని నర్సా రావుపేట "తాలూకాలోనిది ఈపాంత మూ కాలమున వెలనాఁటి చోడుల పాల నములో నున్నట్లు తెలంపవచ్చును. సూర నసావుయూజకి నునునుఁడైన మొదటిసిద్ధనమంత్రిని Ҳ5) యీ కింది రెండు పద్యములలో వర్తించియున్నాడు. £o