పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 ఆంధ కవితరంగిణి నమంతీ” కందనామా త్యా" యని సంబోధనములున్నవి. అందుచే స్ఫీత్రిత్రా రావళి సింగనకృతమే మోయని సంశయము కలుగుచున్నది. లేదా వేమన శతకము కవిచౌడప్పశతకము మొదలగువానివలె నాత్మ సంబోధవశతకమై కందనామాత్య కృతమైనను గావచ్చును. "రా వూ యణములోని దని యీ కింది పద్య మొక్క-టియు సీగం థమునం దుడా హగ్రిం సcబడినది. • క. బలియునకుఁ దనకు నగు మై నిలిచిన సామంతుఁ జెఱుప నేర విు వచ్చుకా పులిబోను తలుపు దెఱచినఁ బాగా లియింప దె మియాఁద ను త్రికి పురుష ని ధానా ! ఈపద్యము శీరామచందుఁడు సముదము నింకింపఁ జేయు టకై బహ్మప్రమును బయోగింప నుద్యు క్రుఁడై యున్న సమయ మున సముదుఁడు బృత్యకమై శీగామచందునితోఁ జెప్పిన సంద ర్భమున రచియింపఁబడియున్నట్లు తోఁచుచున్నది. లేదా వాలివభా సందర్భమున రచియింపఁబడియుండవలయును. భాస్క_ర రావూయణ మునO దీపద్యము లేదు. వుడికి సింగనకుఁ బూర్వ మెత్థా పెగ్గడ దక్క రావూయణమును రచించిన కవులెవ్వరు నున్నట్టు గన్పట్టదు మంతిభాస్క-రుఁడున్నను భాస్క_ర రావూయణమున నీపద్యము లేదు. శాకల్యమల్లకవి యొకఁ డున్నాఁడు. కాని యూతని రావూయణము నిరోష్ఠ్యము. సంస్కృతభాష లోనిది. పై పద్యము నిరోష్ఠ్యము "ত ৩. అందువలనఁ దగిన యాధారము లభించు వఱకును నీపద్యకర్త యొక్గా పెగ్గడయని యే యనుక `రదము. కొఱవి సత్యనారన 8మెుక "రావూం యణమును రచించె నఁటు. సకలనీతిసమ్మతమున గలపద్యములు వేయింటిలో నించుమిం చుగ సూఁడు వందల పద్యములు, "కా వుందకము లోనివి, క్ర కావుంద కమును రచియించిన కవి యెవ్వరో Tలేలియదు, సంస్కృతమున