పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-8羽 నా స సాళీ ము c డు 129 వచ్చును. పాచీనాచార లాలసయగుటచే సీతనికవి తాకన్య నూతనా లంకార భూషిత గాకపోవచ్చును. అంతమూతముచే నాతనికవిత్వము నందు సహజమాధుర్యలావణ్యాదులు లేవదితలంప -ూదు. సోముని గంథమునఁ గొన్ని కథలు పూ ర్తిగా విడిచి పెట్టఁ బడినవి. ఆంధీక రించిన కథ పట్టులైనను మూలము ననుసరించియుండవు. కవి యొక్కు-వ స్వాతంత్ర్యమును గైకొని తనయిచ్చవచ్చినట్టు పెంచియుఁ దుంచి యు, రచనామును సాగించినవాఁడు. సోముని యుత్తర హరివంశమునఁ బథమాశ్వాసమున నరకాసురునికథయు, చతుర్ధాశ్వాసమున హంస డిభకోపాఖ్యానమును, నయిదా ఆు ఆళ్వాసములలో బాణాసురుని కథ యు, రెండవ మూఁడవ యాశ్వాసములలోఁ బౌండక వాసుదేవ కథ మొదలుగాఁ గొన్ని ఇతరకథలును వర్ణి తములు. ఎజ్ఞా పెగ్గడ హరివంశమున నింక నెన్నియో కథలు కలవు. భిన్న రీతులలో వీరిరచనము లున్నప్పడు వీరినిరువురిని బోల్చి చూచుట వలనఁ బయోజన ముండదనియు, లోకోభిన్న రుచిః" యను వాక్య మిట వర్తించుననియు, దలంచుచున్నాఁడను. ఇరువురిగంథ ములను వేఱు వేఱుగ జదివిచూచినవారి కొకరికొకరు దీసిపోరని తోఁ చునవి నాయభిపాయము, పైశాసన కాలమున కిరువదిసంవత్సరములకుఁ బూర్వము היי-סק నసోముఁడు హరివంశమును రచియించెనని తలంచితి మేని యిరువురి హరివంశములును నేక కాలముననే పుట్టినవని చెప్పవచ్చును. ఒకరిరచ నావిషయము నొక రెఱుంగక యిరువురునుగూడరచియించియుందురు. ఎజ్ఞా పెగ్గడ హరివంశమును జూచియున్న ను లేక వినియున్నను 3ö వ్యాసుని భారతా నంతర రచనవుగుట వలనను దిక్క_న యందలి గౌరవముచేతను దనపయత్నమును విడువ నేరక తాను ఎజ్ఞా పెగ్గడ రచనా శ్రీతినివిడిచి పబంధమార్గమున దీనిని రచియించియుండును. ఈ యిరువురు నొకరినొకరు యొeణిఁగి యుందురని యనఁ జాలము. ఎజ్ఞా