పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆంధ కవితరంగిణి సోముని హరివంశాముద్రిత పతులలో నొకటి రెండిటిలో మాత్ర ముండి తక్కిన వానిలో లేకపోవుటయు నిదర్శనములు. ఇట్లని, కవు ఆఫ్రో నెవ్వరికిని గ్రంథ చౌర్య వూ-పాదింపరాదు. ఇది ప్రతి లేఖకుల కృత్య వుని చెప్పఁదగియున్నది. ఎజ్ఞా పెగ్గడయు, నాచన సోముఁడు ను గూడ ఉ_త్తర హరివం శము నాంద్రీకరించినను, °5○&○&3総窓) సామ్యము లేదు. -総で3o&o&3窓) బోల్చిచూచుటకునుబోలదు. సోముఁడు ప్రభానాంశములను గైకొని బంధరీతిని విశృంఖలుఁడై రచించెను. ఎక్గా పెగ్గడ మూలము నను రించి పురాణ వైఖరిని రచించెను ఈయిరువురిలోను సోమునికవి త్వము రసవ_త్తరమయినదని కొందఱు పండితులును, ఎక్జా పెగ్గడకవి త్వము రసవత్తరమయిన దని కొందఱుపండితులును అభిప్రాయపడు చున్నారు. సోముని కవిత్వమునం దేక్కు-వగుణములు కలనను వారు 2}, సీతారామాచార్యులు, కం, వీరేశలింగము పంతులు, స. వీర రాజు పంతులు మొదలయిన వారు. ఎక్జా పెగ్గడ కవిత్వమునం దెక్కు_వయభి వూరి నమును గనుషఱచిన వారు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు మొు దలయిన వారు. ఇరువురి రచనల యందలి సారస్యమును గ్రహించుభా రము పాఠక మహాశయులపైఁ బెట్టఁదలంచి, ఒక ఓసందర్భమును వర్ణిం చుపట్టులలోని యిరువురి పద్యముల నిటనుబాహరించుట మంచిదని తలంచితినిగాని య ది కుదిరినది "కాదు. ఒకటి రెండు పద్యములలో :אי-ס తారతమ్యనిర్ణయ మసాధ్యము. ఉ_త్తర హరి నంశమును బూ _గ సోమనార్యుడు ఆంద్రీకరించినట్లు కనుఁబడదు. ఎజ్ఞాపెగ్గడ యు_త్తర హరివంశ మించుమించుగ నిరు నదియూఱు నూఱుల పద్యములను, బది యాశ్వాసములను గలిగియున్నది. సోముని యుత్తర హరివంశ మూత్రా శ్వాసములలో బదునైదు వందల పద్యములను మాత్రమే ぎき)Ad、oo న్నది. ఎజ్ఞా పెగ్గడ హరివంశము సామాన్యముగ నంతటను మూల ము ననుసరించియున్నది. మూలానుసరణనిర్బంధముండుటచే సీతని కొవితాలహరి కొన్ని తావులఁ జక్కగాఁ బవహింపక పోయి యుండ تنا స