పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-27] ದಿ ಪ್ರ° ੀ। గ్ల డ 105 متع ననఁగ శ్రీవేమవిభున కయ్యలరు పేర్శి వశమె వర్ధింపఁ ద ద్భాగ్యవైభవంబు. ఈ వేమారెడ్డి శ్రీశైలమునఁ బాతాళగంగకు సోపాన పం_క్తిని నిర్మించెనని, గాూతిని వంశీయులు వాయించిన యనేక శిలా తామ థౌ సనవులలో వర్ణింపఁబడియున్నది. ఆ విషయ మెందువలన నో హరి వంశమునఁ జెప్పఁబడ లేదు. బహుశః హరివంశరచనానంతర వూఫున కాగ్యము నాతఁడు చేయించి యుండవచ్చును. ఈ వేమారెడ్డి కీ.శ. ౧39ర సంవత్సరము మొదలు ౧3 రకావ సంవత్సరము వఆకును రాజ్యపాలన మొనర్చెనని చరితకారులు వాసి యున్నారు ఇతఁడు జీవించియుండగ నే యితని పెద్దకుమారుఁ డయిన పోతయ్య చమూపతి (ఇతని నే అనపోతారెడ్డి యందు స) సేనానాయ కుఁడు గను, యువ రాజుగ ను నుండెనని హరివంశము నందలి యీకింది పదములోఁ జెప్పఁబడియున్నది. 3) క, వితతయువరాజ విభవో న్నత పోత య సైన్యనాథనయమార్ల సమినా హి త్ర సంతత సేవావిల సితపుత! శీ)సమృద్ధ! శివగుణసిద్ధా! వేమారెడ్డి రాజ్యముచేయుచున్నప్ప డాతని పిన్నతమ్ముఁ డైన ఎుల్లారెడ్డి సర్వవిధముల నాతనికిఁ దోడై రాజ కార్యములను నిర్వహిం చుచున్నట్లు, హరివంశములోని యీ కిందిపద్యములవలనఁ ‘ෆීව්රෑෆ చున్నది. 芭。 సకలద్వీవాంతరర త్న కలాపనిరంతరార్చనాకల ত-Pত O భక కుగు వులూరి పుర నా | کی۔ يهيه أ ~ | యక! మల్ల చమూవరేణ్య! 3-6ö窓) ప, వ్యా!