పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 е о (2 в овооле చేసిన ధర్మములును జెప్పచున్నవి నిత్యమొను శత విజయము కొఱకు బెగులాడుచు రణరంగమునందే జీవితము గడిపినను, జ్ఞానియై పర మార్థచింతలో మెలఁగెనని యినా తcడు రచించిన యాము క్తమాల్యద యందలి ఖాండిక్య కేశి ధ్వజ సంవాదము చెప్పక చెప్పచున్నది. ఆ ము క్తమాల్యదయందుఁ జాలవజ కీతని స్వాభావము సూచిత నుయినది. రణరoXము నc గౌర్యమును జూపినను, చేఁ జిక్కి-న శత్రువును జంపుట కిష్ట పడియెడివాఁడు కాఁడని పేరుగన్న శత్రువులను జీవ గాహముగాఁ బట్టుకొని యభయమిచ్చినట్టీతని శాసనములు చాటుచున్నవి. ఇతఁడు దైవభక్తి పరాయణుఁ డనుటకు శ్రీ వెంకటేశ్వరున కర్పించిన యూ ముక్తమాల్యదయుఁ జెన్న రాష్ట్రమందలి పధాన దే ఎ లయ ముల శన్నిటికి లెక్క-లేనంత దవ్యమును, గామములను నొసంగి వా)యిం చిన శౌససములు ను వేనోళ్ళ జాటుచున్నని ఇతఁడు భారతీయ సాం ప)బాయములయందును వేదశాస్త్రముల యందును విశేవ నమ్మకము కల ఎ "ఁడు, ఇతఁడు కట్టించిన పట్టణములు పల్లెలు త్రవ్వించిన తటూ కములు లెక్క-కు మిక్కి-లిగా ను స్నవి. ఇతని గుణగణముల నెన్ను టకు శ_క్తి చాలక “ఇతఁ డాదర్శక పురువు” డని యొక్క-మూటను జెప్పి తృప్తి చెందెదను. ఇతఁడు 'దేశ క్షేమముకొఱకుఁ జేసిన ఘనకార్యములు మూఁది. మొదటిది దక్షీణ హిందూ దేశము మహమ్మదీయా కాంతము గాకుండఁ జేసి భారతీయ ధరములను గాపాడుట. రెండవది ఆంధ భాషామ తల్లి నూతనాలంకార శోభితయై తనకటాక వీకణములచే నాంధుల హృదయ పద్మములను వికసింపఁ జేయునట్లో నర్చుట. మూఁడవది దక్షిణ దేశము సస్యశ్యామలమై శోభిల్లుటకును, 2)2૪છ૭ వ్యాపార తత్పరులై, విద్యావంతులై పౌరుమళాలులై, భగవ దారాథనాస క్తులై యిహపర సౌధకు లగుటకు బోత్సాహ మొసంగుచు సందు లకుఁ దగిన యవకాశములు కల్పించుట,