పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 ఆ O ధ్ర కవి త ర 0 గి ణ యింపఁ దగియున్నది, సుపసిద్ధ వ్యాఖ్యాత Ꮼ?☾ #) వేంకట రాయ శాస్తులవా రక్లే నిర్ణయించియున్నారు. VIII (4) ఆముక్తమాల్యదను గృష్ణరాయలు రచియింప లేదా ! ఆముక్తమాల్యదను గృష్ణరాయలు రచింప లేదనియు సలసా వి పెద్దనయే రచియించి రాయలు పేరు పెప్టెననియు నొక వాదముకలదు. ఈ వాద వీూ నడు వు బయలుదేరినిది కాదు. నాపుట్టుకకుఁ బూర్వము నుండియు సివిషయమున వాదపతి వాదములు జరుగుచున్నవి. నాజ సనము ತ್ರಿ).೪. ౧ూూ 3 వ సంవత్సారము జూలై నెల 9ూ వ తేది. అది వఱకుఁ బండితులు కొంద ఆు ఆముక్తమాల్యదను గృష్ణరాయలే రచియుంచెనని వాయఁగా దానినంగీకరిగిపక యాగంథమును బెద్ద నయే రచియించెనని హేతుపూర్వకముగ N* దావరి మండలమునందలి శివకోడు నందు సబ్రిజస్ట్రాగుగా నుండెడి బోడపాటి రామలింగేశ్వ రప్పగారు క్రీ.శ. ౧ూూE సె మెంబరు 9ూ తేదీగల యుత్తరముతో సూకాలము నా సాహిత్య విషయములోఁ బాల్గొనుచున్న యనుదిత గంధ చింతామణి యనుపతికయం దొక వ్యాసమును బకటించి యున్నారు. దాదాపు డెబ్బది సంవత్సరములనుండి నిన్న మొున్నటి వఱకు వివాదగ)_స్తమై యిదమిర్ధమని నిర్ణయింప నశక్యముగ ను సమ్న యూవిషయమును గూర్చి స్థిరమైన నిర్ణయము చేయుటకు నాకుఁ గొత్తగా లభించిన యాధారములు లేవు. ఈవిషయమున నేమేని వాసి మఱల నొకతుపానును లేవదీయుట నాయుద్ధేశము కాదు. శీకృష్ణదేవరాయలు ఆము క్తమాల్యద వంటి గంథమును వాయ లేనంతటి యసమర్థుడు గాఁడనియు, శైలిభేదము, వ్యాకరణ దోష ప)యు_క్తము, మొదలగు కొన్ని కారణములను బట్టి יי סספ ?}o& :Soנ పెద్దనకృతము గాదనియు రాయలే యీగంథక_ర్తయనియు దీనిని రచియించునప్పడు రాయలు పెద్దన సాహాయ్యమును బొందియుండు ననియుఁ బెద్దనకృత పద్యములు కొన్ని యిందుఁ గలవనియు దీర్ఘ