పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా యు లు 147 సాంతమున మరల ఇది సింహశీచల** అనునాల్గవ పద్యమే యున్నుది . కవియట్లు వేసియుండఁడు. కావున “ఇది నైరా మన' అను ఇవ పద్య మును గాని, ఇదిసేలా చల' అను నేడవ పద్యమునుగాని, షష్ణా శ్వాసాంత పద్యముగా గ్సహింప వలసియున్నది. “ఇది న్పైరావు న” యనుపద్య మునే మస్థా శ్వాసాంత పద్యముగాఁ దీసికొందము. శీ వేంకట రాయ శాస్త్రిగారి పతిలో “ఇది నీలాచల” యనుపద్య మేడవ యా శ్వా సాంతమున నున్నది. కావున దీని నేడన పద్యముగానే భావింపవలసి యున్నది. ఈపద్యమును బట్టి యాము క్తమాల్యద కటక విజయూe నంతరము పూ_ర్తిచేయఁబడినదని నిర్ణయించియుంటిమి. ఈ గ}oభవూ తా శ్వాసములు కలదియే యనియు, ‘ఇది నీలాచల యనుపద్యము పషీ ప్తమనియు నిర్ణయించినను గాలవిషయమున వూర్పుకలుగదు, కటక విజయమును గజపతితనయా పరిగహణమును جصلى الله عليه وسلم۔ -g-- رم ఎ్పున జరిగినవి. గజపతిష త్రిక పేరు అన్నపూర్ణయైనను, గమలయై నను నా వెు రాయల దేవేరియని రూము క్తమాల్యద కృత్యాదియందు జెప్పఁ బడియుండుటచే నెట్లును గలింగ దేశ సంపూర్ణ విజయూనంత 5 మేు (హూణశకము ౧౧ూ-౧కా లో) ఆముక్తమాల్యదార చనము ముగింపఁ బడినదని నిశ్చయించుటకు సంశయింపఁ బని లేదు. రాయలు సప్తమాశ్వాస గ్రంథముగ రచిం చెనాe{ తరువాత నెవర్చైన మష్ణా శ్వాసమును రెండుగ విభజించి రా యను పశ్నకు సవూ ధాన వూలోచింపవలసియున్నది. పూర్వాశ్వాస పద్య సంఖ్యను బట్టి యీప్రశ్న కుత్తరమును సాధింపలేము. ఆపద్య సంఖ్యలను విరు సగా సీక్రింద నిచ్చెదను. (౧) నానా (9) ౧ం ం (3) F-3 (ర).9ూూ (?) ౧=n (E) EF (2) 2). మొ_త్తము బాaర పద్యములు. "రాయలు తరువాత ముeకియోుకరు వస్థానాశ్వాసమును でう○ふ37や" విభజించుటకుఁ బస్చక్తిగాని పయోజనముగాని లేదు. కావున రాయ లీగంథమును నేడాశ్వాసములుగారచియించెననియు, ‘ఇది నీలాచల” యును స_ప్తమాళ్వాశాంత పద్యము రాయలకృత మేయనియు నిశ్చ