| రుండును నన ముగ్గురు పుత్రులు పుట్టిరి. పులస్త్యునకు ప్రీతియను కాంతవలన | 256 |
గీ. | అరయ నగ్న్యభిమాని బ్రహ్మాగ్రసుతుఁడు, పావకుఁడు స్వాహాయను తనభార్యయందు | 257 |
వ. | వారలసంతతి పంచచత్వారింశద్భేదంబులం బరఁగె. పావకుండును పుత్ర | 258 |
ధ్రువచరిత్ర
సీ. | మునివర స్వాయంభువునకుఁ బ్రియవ్రతో, త్తానపాదాఖ్యు లిద్దఱుతనయులు | |
గీ. | నవ్యమణిహేమరాజాననస్థుఁడైన, తండ్రితొడ యెక్కి యున్నయుత్తముని జూచి | 259 |
ఉ. | పాపఁడ యీవృథాశ్రమము పాల్పడనేల నృపాలకాంక మే | 260 |
క. | మత్తనయుఁ డుత్తముం డీ, యుత్తమపదమునకు నర్హుఁ డుడుగుము నీ వీ | 261 |