వ. | ఇంద్ర, దేవ, సప్తర్షి, మను, మనుపుత్రులు మన్వంతరాధికారులుగా నెఱుం | 37 |
చ. | కమలజుఁడౌ రమాపతి జగంబులు మూడును మ్రింగి శేషత | 38 |
క. | మనువులు ఋషు లింద్రుండును, మనుపుత్రులు దివిజులును రమావిభువంశం | 39 |
వ. | చతుర్యుగంబులందు నీవిష్ణుదేవుఁడు స్థితివ్యాపారలక్షణుండై యుగవ్యవస్థలు | 40 |
క. | వేదవ్యాసమునీంద్రుఁడు, వేదద్రుమ మేవిధమున విభజించెఁ దదీ | 41 |
క. | హరి పుట్టించు జగంబులు, హరియందును నిలుచుఁ బొలియు హరివలననె యా | 42 |
వ. | అని యడిగిన శ్రీపరాశరుం డిట్లనియె. | 43 |
క. | వేదతరువునకు శాఖా, భేదములు సహస్రము లవి పేర్కొని చెప్పన్ | 44 |
గీ. | తామరసలోచనుఁడు ప్రతిద్వాపరమున, నతులితప్రభ వ్యాసుఁడై యవతరించి | 45 |
క. | బలవీర్యబుద్ధితేజము, లలవడ నల్పములు మానవాదుల కని య | 46 |
వ. | వేదంబులు విభజించి విస్తరించుటం జేసి వేదవ్యాసుం డన వాసుదేవుండు వెలయు. | |