iv
కార్యదర్శి :
శ్రీ మామిడి రామిరెడ్డి
కోశాధికారి :
శ్రీ గోలి ఈశ్వరయ్య
సురవరం వారి సంపూర్ణ గ్రంథావళి ప్రచురితమైతే పఠితృ లోకానికి, పరిశోధక విద్వాంసులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తున్నది. ఈ ఆశయంతో మొదట “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను ముద్రించటం జరిగింది. గ్రంథ ముద్రణ కార్యభారాన్ని వహించటానికి ఈ సంస్థ ప్రత్యేకంగా “సంపాదక మండలి"ని ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు
అధ్యక్షుడు :
డా॥ సి. నారాయణరెడ్డి
సభ్యులు :
శ్రీ దేవులపల్లి రామానుజరావు
డా॥ బి. రామరాజు
డా॥ యం. రామారెడ్డి
శ్రీ గడియారం రామకృష్ణ శర్మ
శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి
శ్రీమతి సురవరం పుష్పలత
డా॥ ఇందుర్తి ప్రభాకరరావు
కార్యదర్శి :
డా॥ ఎల్లూరి శివారెడ్డి
కోశాధికారి:
శ్రీ యస్. యన్. రెడ్డి