Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

             కార్యదర్శి :
             శ్రీ మామిడి రామిరెడ్డి

             కోశాధికారి :
             శ్రీ గోలి ఈశ్వరయ్య

సురవరం వారి సంపూర్ణ గ్రంథావళి ప్రచురితమైతే పఠితృ లోకానికి, పరిశోధక విద్వాంసులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తున్నది. ఈ ఆశయంతో మొదట “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను ముద్రించటం జరిగింది. గ్రంథ ముద్రణ కార్యభారాన్ని వహించటానికి ఈ సంస్థ ప్రత్యేకంగా “సంపాదక మండలి"ని ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు

              అధ్యక్షుడు :
              డా॥ సి. నారాయణరెడ్డి

              సభ్యులు :
              శ్రీ దేవులపల్లి రామానుజరావు
              డా॥ బి. రామరాజు
              డా॥ యం. రామారెడ్డి
              శ్రీ గడియారం రామకృష్ణ శర్మ
              శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి
              శ్రీమతి సురవరం పుష్పలత
              డా॥ ఇందుర్తి ప్రభాకరరావు

              కార్యదర్శి :
              డా॥ ఎల్లూరి శివారెడ్డి

              కోశాధికారి:
              శ్రీ యస్. యన్. రెడ్డి