పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

TET సర్వాణ మరింత తత్త్వ కథనము. సచిన్య స్యాప మేయస్య కార్యత త్వార్థవి. శ్రీభో ! స తైః పృష్ట స్తథా సమ్య గమిశోజా మహాత్మభిః ! ప్రత్యువా చార్య మహర్షి శ్రూయ తొమితి (" కుల్లూక భట్టీయస్ - నను మనుక ఈత ల్వే స్య శా ప్రస్య స సృష్ట: ప్రత్యువాచేతి స యుక్తమ్. 'అహం పృష్టోబవీమాతి యుజ్య తే. అన్యప్రణీత త్వేచ కథం మా: వీయసంహి తేవి. ఉచ్యతే —- హేయే చార్యాణ మీయం శైలీ యత్నాభిప్రాయ మపి పరోపదేశమివ వర్ణయనీ, అతపన 'కర్మా క్యాప్ జైమినిః ఫలార్థ త్వాత్ ' ఇతి జైమినే రేవ సూత్రమ్'. అతి వవ "తదుప ర్యపి బాదరాయణ స్సంభ వాల్ - ఇతి బాదరాయణ సై శారీరక సూత్రమ్ ఈమనుస్మృతిలో... మహర్షు లేకాగ్రత కలిగియున్న మనువును ప్రజలకు ఆచరణీయము లైన ధర్మములను చెప్పుమని యధాన్యా యగా పూజించి యడిగిరి. ఓభగవానుడా! నీవు అద్వితీయుడవు. అపౌ రుషేయము, అచిన్త్యము, దురవగాహము నగు వేదమునందు కర్మ బ్రహ్మస్వరూపాభిజ్ఞుడవు, అని యిట్లు అడుగబడిన ఆమనువు ఆ ముహ దుల నాదరించి వీను డని బదులు చెప్పెను. అని యున్నది. ఇచ్చట మనువు తన వృత్తాంతమును పరులు చెప్పినట్లే చెప్పుట, తచ్ఛబ్దప్రయోగము చేయుట, తనయం డున్న ఘనతను చెప్పుట స్పష్టము. కుల్లూక భట్టీయములోని విచారణ ఏమనగా----- ఈ శాస్త్రము మనుపశీశ మైనపుడు 'అహం పృచ్లోబ్రవీమి' (అ డుగబడిన నేను చెప్పుచున్నాను) అని యుండవలెను, కొని 'స పృష్టః ప్రత్యువాచ' (ఆతడు అడుగబడి పలికెను) అని యుండ ఈశాస్త్ర మన్యప్రణీత మే యైనపుడు దీనికి మనుస్మృతి కాదు.