పంచమాశ్వాసము
115
| వేదాంగాదిపురాణముఖ్యవిలసతిద్వేద్యాగమప్రక్రియా | 136 |
క. | కామేశ్వరు నీశ్వరునిం, గామితఫలదానకల్పకముఁ గామరిపున్ | 137 |
క. | ఆనందజ్యోతినిఁ బర, మానందానందమూర్తి నవ్యయునిఁ ద్రిలో | 138 |
సీ. | ఓమహాలింగ యో మహాదేవుండ, యోమహాత్ముండ దేవ యోమహేశ | |
తే. | వంబికాకుచకుంభద్వయాంగరాగ, పరిమళాసారవాసిత బాహుమధ్య | 139 |
వ. | అని సప్తఋషులు సంస్తుతించిరి. తదనంతరంబ యరుంధతీదేవియు హంసవాహనపశుసఖిచండికాపరిచారికాసముదయంబును ననేకప్రకారంబుల బ్రశంసించి యథాశక్తిం బూజించిరి. | 140 |
క. | ఈ సప్తమునిస్తోత్రము, వ్రాసినఁ జదివినను వినిన వర్ణించినఁ గై | 141 |
వ. | అనిన విని మంకణుండు మునీంద్రా సదాశివభక్తిమాహాత్మ్యం బింకను నా కెఱింగిం | 142 |
గీ. | కల్పవృక్షం బదేటికిఁ గామధేను, సముదయం బేల యిష్టార్థసంపదలకు | 143 |
గీ. | శంభుపదభక్తులకు వినాశంబు లేదు, కదియ వీశానుభక్తుల గల్మషములు | 144 |
సీ. | భోగీంద్రభూషణు భూతిదిగ్ధాంగుని, నాభీలశూలాయుధాగ్రహస్తుఁ | |
తే. | నీకు నాకారునొండె నొం డేవిభూతి, పతినిరాకారుఁగాఁ జూచి బహువిధములఁ | 145 |
క. | శివధనము మ్రుచ్చిలించిన, శివధన మన్యాయవృత్తిఁ జెడిపోవంగాఁ | 146 |