| కావిలుఁ డై వెసం బొలియు నాతఁడు దమ్ముఁడుఁ జచ్చు నన్నతోన్. | 250 |
క. | అని పలికిన నక్కపటము, దనుజవిభుఁడు పొగడి నీవు తగుహితుఁడవు నా | 251 |
తే. | నీచు తనపూర్వమంత్రి మారీచుకడకు | 252 |
క. | ఖరుఁ డాదిగ మనవారలఁ, బొరిగొని రఘురాముఁ డనఁగఁ బోటరి యై దు | 253 |
ఉ. | వాని వధించి యొండె బలవంతపుమాయల ముంచి యొండె నా | 254 |
చ. | హరిహరపద్మజాదులకు నారఘురాముఁ డసాధ్యుఁ డమ్మహా | 255 |
చ. | అరదెగ గొన్నయేటునఁ గులాచల మైన హిమాద్రి యైన మం | 256 |
తే. | అని యనేకవిధంబుల నతనియాగ్రహంబు డిగువడఁ జెప్పి రామావనీశు | 257 |
క. | పురమునకు నరిగి విభవ, స్ఫురణంబు దలిర్పఁ బెంపు పొల్పొంద నిశా | 258 |
వ. | [1]అక్కడ శూర్పణఖయు సంగరాంగణంబున నత్తెఱంగున రఘుపుంగవునుగ్రశి | |
- ↑ 259 మెదలుగా 262 వఱకుఁ గలపాఠమునకు
చ. పొలుపఱ ముక్కునుం జెవులుఁ బోయిన మోటమొగంబుమీఁద న
శ్రులు దొరుఁగంగ రక్కసులు చూచి కడున్ వెఱఁ గంద నార్తి ది
గ్వలయము మ్రోయ నేడ్చుచును వచ్చి సభాస్థలిఁ గూల వ్రాలి పే
రెలుఁగునఁ బేర్చి శూర్పణఖ యి ట్లని యేడ్చెఁ గరంబు దీనతన్.