"పొగడినావు" అనునది సరియగురూపము. పైసూత్రమే దీనికి వర్తించును. ఇట్టివి క్రీ.శ. 1500లకు ముందులేవు.
త్రుళ్లడము
త్రుళ్లుధాతువులకు భావార్థమున త్రుళ్లుట అనియేగాని త్రుళ్లడము అను అడమాంతరూపము రాదు. ప్రతిక్రియ మదాంతత్వంప్రతీతంతున గీయతే అథర్వణ కారికావళి(అజ.సూ.93)
చిన్నయసూరి కృదాంతపరిచ్ఛేదమున టవర్ణకం బాద్వాదులకగు ననుచు నంత లోపంబగు (సూ7) తేరు అని టకారమే సూత్రించి ఆడు, ఊరు, ఏఁకరు, ఓడు, ముదలగు ధాతువుల నిచ్చినాడు. దీనిని బట్టి ఆతడును ఆడడము ఊరడము ఓడడము తేరడము మున్నగు రూపములు నిషేధింపబడినవి.
శ్రీనాథమహాకవి కాశీఖండము అడమాంతరూపము ప్రయోగించినారు.
గీ. | ...........అగ్ని | కాశీ 5-301 |
శ్రీనాథునిప్రయోగము ననుసరించి ఈకవులును పైరూపమును వాడియుండిరి.
ఇట్టిరూపము ప్రయోగించుటలో తొలికవులు ప్రయోగ మందలిదే. దీనితరువాత ఆధునికకృతియగు (18వ శతాబ్ది) పట్టాభిరామాయణమున ఇంకాగల పాఠ్య మేమి" అని ప్రయోగము గలదు.