గ్రంథకర్తలు – జంటకవులు
(నంది మల్లయ - ఘంట సింగయలు)
వీరిచరిత్ర నెఱుంగుటకు వీరికృతులు రెండుమాత్రమే మనకు లభ్యములగుచున్నవి.
1. వరాహపురాణము. 2. ప్రబోధచంద్రోదయము వీరిపేరున వినబడు మఱి యొకగ్రంథము కవులషష్ఠము భాగవత షష్ఠస్కంధము) ఇందు కొన్నిపద్యములు మాత్రము లభ్యమగుచున్నవి. లభ్యములైన వానిరెండింటినుండి వీరిచరిత్రను గూర్చిన వివరములు:-
సీ. | అపుడు సభావేది కాగ్రస్థితులమైన | |
గీ. | శేముషీభూషణుల నంది సింగనార్య | (1-31) |