3.శా. | చండాంశుప్రభ! చిక్కతిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తపా | |
సర్వలక్షణసారసంగ్రహము 1.210
అప్పకవీయము
4.సీ.గీ. | వలవదు భయంబు వారెంత వారలైన | 3.180 |
అని యుదాహరింపబడిన గీత పద్యమునకు పైనున్న రెండు సీసపాదములను కీ. శే. మానవల్లి రామకృష్ణ కవిగారు తమ కుమారసంభవము ప్రథమభాగము అనుబంధములో నిట్లిచ్చినారు.
సీ. | వారిధిశయనుఁ జెయ్యారఁ బూజింపని | |
(మలయ మారుతము సింగన్న షష్ఠస్కంధము.)
పై సీసపద్యములో రెండు పాదములు కవిగారి కెట్లు లభించినవో తెలియరాలేదు. కవులషష్ఠము వారు చూచి యుందురని పైదానిని బట్టి విశదమగుచున్నది, లేదా వేరొక లక్షణగ్రంథకర్త యెవడైన నుదాహరించెనేమో తెలియరాదు.[1]
- ↑ మానవల్లికవి రచనలు వుట 16. ప్రస్తుత పరిష్కర్త పీఠికా సహితము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ 1978.