| పూర్వకంబుగా నిట్లనియె. | 398 |
క. | ఎవ్వరు నేటికి నామెయిఁ, గొవ్వినమాంసంబు గలదు కొను మాఁకలియున్ | 399 |
వ. | అని శార్దూలంబు పలికిన మృగేంద్రుం డిట్లనియె. | 400 |
ఉ. | గోవుల విప్రులం దఱిమి కూడఁగ ముట్టి భుజించి తచ్ఛరీ | 401 |
వ. | అని మదోత్కటుండు పలికినఁ బుండరీకంబు సలజ్ఞావనతవదనఖిన్నత్వంబునం దొలఁగి | 402 |
క. | వడి నుఱికి లొట్టిపిట్టను, మెడఁ గోఱలఁ గఱిచి పట్టి మేదినిమీఁదం | 403 |
వ. | వ్రచ్చి తచ్ఛరీరమాంసంబు మృగపతికిం బెట్టి తచ్ఛేషంబు గోమాయువ్యాఘ్రకాకం | 404 |
క. | సన్నపువారల నధిపతి, మన్నించినఁ బ్రాప్తుఁ డైనమంత్రికి బ్రతు కే | 405 |
వ. | అని మఱియును. | 406 |
సీ. | చెలఁగి మానససరసీతటంబున నొక, గ్రద్ద హంసములలోఁ గలసి యుండ | |
గీ. | గానఁ దగువార లున్న భూకాంతునొద్ద, నల్పు లైనను గుణవంతులై భజింతు | 407 |
వ. | అని సంజీవకుండు రాజునకు నాకును నన్యోన్య భేదం బెవ్వఁడో పుట్టించె దురాత్ముం | 408 |