పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దమనకుండు ప్రహృష్టుండయి 'మహాస్వామి! దేవరకు లోకంబులకు స్వస్తియగుం గావుత' మని వచియించి తానును సకలపరిజనంబులును సుఖంబుండె.

అని విష్ణుశర్మ సుహృద్భేదంబు సాంతంబుగ వచియించి యిట్టిభేదంబు మీరు మీశత్రువులందుం బ్రయోగించి విజయంబుఁ బొందుండన రాజపుత్రులు కరంబు హర్షంబు నొందిరి.

పూర్వార్ధము సంపూర్ణము.

————

చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము 1954.