పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

నందఱునుగూడితాకిననవలఁగృపుడు కర్ణుఁడునుశల్యుఁడునులోనుఁగాగలట్టి వారలెల్లనునడ్డంబువచ్చిపోరఁ బొలికలఁననెల్లఁబీనుంగుప్రోవులయ్యె.

మ.భగదత్తుండునుసుప్రతీకమనుచెల్వంబైనయేనుంగుతోఁ
దగభీముందలపడ్డఱిచ్చవడియాతండెల్లనూపంగనా
జగజెట్టిన్మొననెల్లమాఱుకొనియాసం బోరనాయందఱు౯
వెగడొందన్ భగదత్తుఁడేసెనటుపైవివ్వచ్చుఁడేపారఁగన్.

క.చనుదెంచివాడితూపుల
ననుపులువాటించిదొడ్డయమ్మునభగద
త్తునిఁబుడమింబడనేసెను
బెనఁగెడియేనుంగుతోడఁబీనుంగునుగా౯.

సీ.అదిచూచిశకునియునాతనిబలగంబుఁ
జొరవమైనర్జునుఁజుట్టుముట్ట
బలువారసంబులఁబలువురఁదెరలించి
శకునినాతఁడుపాఱిచనఁగఁజేసి
యార్పులుసెలఁగంగనరుదెంచితాఁకిన
వంశప్తకులవెఱచఱవనొంచి
నడముడితోడుతవచ్చికర్ణునిఁదాకిఁ
పొలియించెనతనితమ్ములనుమువురఁ

దేరుడిగివచ్చిభీముండుతెఱపిగాంచి
కర్ణుచుట్టాలవేవురఁగండడంచె
నింతలోద్రోణుఁడునుఱేఁడునేగుదెంచి
కరుఁగాచిరికవ్వడికడఁకనుండి