మ. | గవిలో..........రెం | 257 |
మ. | ... రెండవకైలాసముఁబోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్ | 258 |
గీ. | కృష్ణుఁ డిచ్చె నాలుగేసికోకలు కూర్మి, యింతులకును నాలుగేసిమణులు | 259 |
వ. | అని వున్నది గనుక సూచన తెలియ వ్రాసినాను. | 260 |
చక్కటియతి
గీ. | పుఫుబుభులకు ముకారంబు పూర్వమునను | 261 |
తా. | పు, ఫు, బు, భు యీ నాలుగక్షరములు ముందుగావున్నా వెనుకనున్నా యతి చెల్లును. | |
గీ. | మొనసి యానందరంగభూభుజునికీర్తి, భువనముల నాక్రమించిన మురహరుండుఁ | 262 |
మ. | అనుచున్ జేరఁగ వచ్చి లక్ష్మణ వృధాయాసంబు నీకేల వే | 263 |
క. | అనుటయు నాగంధర్వుఁడు, మునివర! శ్రీకృష్ణుఁ డఖిలభూతావళియం | 264 |
- ↑ ఈపద్యము అనంతచ్ఛందమున లేదు. అప్పకవీయములో కావ్యచింతామణియందు అని ఉన్నది (చూ.3-220).