పుస్తక పరిచయం
పరమపూజనీయ డా. హెడగేవార్
జీవితము-సందేశము
అనువాదం, వ్యాఖ్యానం
వెల: రు. 90/-
ప్రచురణ: నవయుగ భారతి ప్రచురణలు
ప్రతులకు: సాహిత్వనికేతన్,
హైదరాబాదు: 040 27563236
విజయవాడ: 94406 43348
ధర్మాన్ని సమాజాన్ని మన సంస్కృతిని రక్షించుకొనటానికి,
హిందువులను సక్షమమైన సంఘటనగా తీర్చిదిద్దటమే ఆశయంగా
“రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్” ను స్థాపించిన దా॥కేశవ్ బలిరామ్
హెద్దేవార్ (దాక్టజీ అని, “పరమ పూజనీయ'” అని సంఘ పరివారం)
(1889 - 1940) జీవితం-సందేశాలను పేర్చికూర్చిన వ్యాసాల
సంకలనం ఇది. ఈ సంకలనాన్ని నాలుగు ప్రధాన అధ్యాయాలుగ
విభజించారు. 1925వసం॥ విజయదశమి నాడు స్థాపించబడి,
ఈనాదు భారతదేశమంతటా నిస్వార్థ సమాజసేవకు సర్వదా
సంసిద్ధంగా (259) కార్యక్రమాలు సాగిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక
సంఘం గురించి మాత్రమే తెలిసినవాళ్లకు ఆ సంస్థను స్థాపించి
హించూదేశపు అభ్యుదయానికి కల్చవృక్షంగా ఫలాలను అందించిన
“ఠాక్టర్ జీ జీవిత సంగ్రహం వారు వివిధ సందర్భాలలో సంఘ
కార్యకర్తలనుద్దేశించి చేసిన ప్రసంగాల పాఠం వారి సమాధి ఉన్న
నాగపూరులోని చేశమ్ బాగ్ సంఘస్థాన్లో “స్మృతి మందిరం”
నిర్మాణం - రూపకల్పన - ప్రారంభోత్సవ విశేషాలు ప్రత్యేక
అనుబంధంగా సంథుస్థావనకు ముందు “రాజదోహం” నేరం
ఆరోపింపబడి స్వాతంత్ర్య సాధనకు జైలుయాత్ర చేసిన ఘట్టం మొ
ముఖ్యమైన ఆసక్తి కరమైన విషయాలతో 'దాక్టర్టీ గురించి తెలుసుకునే
అవకాశం పాఠకులకు కలుగుతుంది.
నాగపూరులో ఒక నీరుపేద సనాతన కుటుంబంలో బవలీరామ్ పంత్, రేవతి దంపతులకు తేదీ౦1-04-1889న జన్మించిన దాక్టర్జీ, 12సం॥ల వయస్సులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించగా పెద్దన్న మవోదేవశాస్తి పెంవకంలో బాల్యం, విద్యాభ్యానం గడిచింది. విద్యార్ధి జీవితంలోనే ఆయన చేనిన ప్రతిపనిలోనూ దేశభక్తి, స్వాతంత్రేచ్చ ప్రస్ఫుటంగా కనీపించేవి. “వందేమాతరం? సమస్యపై, దేశాఖిమానాన్ని విద్యార్థులలో మేల్మొలు పుతున్నందుకుగాను రెండు పాఠశాలల నుండి వెడలగొట్టబడి, చివరకు పూనావెళ్లి జాతీయ పాఠశాలలో చదివి మెట్రిళ్యులేషన్లో ఉత్తీర్ణులవుతారు. తరువాత కొంతకాలంపాటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసి ఇంట్లో చదువుచెప్పి (ట్యూషన్లు) కొంత ధనం పోగుచేసుకాని, 1910లో కలకత్తాలోని నేషనల్ మెదికల్ కాలేజిలోచేరి, ప్రధమ్రేణిలో ఎల్ ఎమ్. & ఎస్. పరీక్ష పాసయి డాక్టరు పట్టాను పొందారు. కలకత్తాలో ఉన్న ఆరు సం॥ల కాలంలో స్వదేశీ ఉద్యమంలో పాల్గొని దేశభక్తికి ఒరవడి దిద్దుకున్నారు. అప్పుడే “రమ్ దళ్ (అతివాద) రాజకీయ పక్షంలో చేరారు. బెంగాలీ ప్రజలు ఆరంభించిన ప్రతి ఉద్యమంలోను కార్యక్రమంలోను అత్యంతోత్సాహంగా పాల్టొంటూ ఉందేవారు. రాష్ర్రోద్దరణ, నమాజ సేవలే ప్రధానంగా భావించి ధ్యేయవాదజీవితం గడపాలనే సంకల్పంతో డాక్టరు వృత్తి చేపట్టకుండా వివాహం చేసుకొనకుందా, అంతకంటే పరమ 'శేస్టమైన కర్తవ్యం తాను చేపట్టాలని సంసారబంధం, తాపష్యతయాలకు దూరంగా ఆదర్శాలను వదలుకోవటం యిష్టపడని “డాక్టరుజీ ఆజన్మ (బ్రహ్మచారిగా జీవితాన్ని నిర్దేశించుకున్నారు.
1915వ నం[॥॥నుండీ 1924 వనం[॥॥వరకు దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమాలలో పాల్గొనటం మాతృదేశ దాస్యవిముక్తికి, సంపూర్ణ దేశస్వాతంథత్ర్య్యం కోసం అలమటించి, ఆంగ్వేయుల (ప్రభుత్వాన్ని చూసి నంక్షోఖించిపోయిన దాక్టర్జీ 1920లో నాగవూరులో జరిగిన కాంగైన్ సమావేశానంతరం, పాల్గొన్న ప్రతి సభలోను మహోద్రేకంతో ఉపన్యాసాలు యిచ్చేవారు. 1920 అక్టోబరులో కాటోల్లోను, భరత్ వాదలోను జరిగిన సభలలో దాక్టర్జీ యిచ్చిన ఉపన్యాసాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగ రెచ్చగొట్టేలా ఉన్నాయని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాపింపచేసి తిరుగుబాటుకు పిలుపునీచ్చారని మే1921లో వారి పై రాజ(ద్రోహంగా అభియోగాలు చేసి కేసు దాఖలు చేయబడింది.
న్యాయశా[స్తాన్ని అధ్యయనం చేసినవాడు కాకపోయినా, దాక్టర్జీ కేసు విచారణ పగ్గాలను తన చేతిలోనికి తీసుకుని తానే స్వయంగా సాక్షిని ప్రశ్నించటానికి అనుమతి సొందారు. చివరకు, ఒక భారతీయునిపై జరిగే కేసులో విచారణకు వచ్చే అంశాలను విని నిర్ణయాలను ప్రకటించడంలో బ్రిటీషు న్యాయమూర్తి పనికిరాడని ఫిర్యాదు కూడా చేసి ఇంతకుముందు ఎన్నడూ జరగనీ విధంగా సంచలనం సృష్టించారు. అయితే బ్రీటీషు ప్రభుత్వం ఈ అర్జీని పక్కకు పెట్టగా, కేసు విచారణ యధాప్రకారం అదేజడ్టితో (న్మెలీ విచారణ కొనసాగింది. న్యాయస్థానం ఆగస్టు 21, 1921నాడు తన నిర్ణయాన్ని వినివిస్తూ దాక్టర్జీ ఉపన్యాసాలు నిస్సందేహంగా రాజద్రోహంగా ఉన్నాయని, అందుచే ఒక సం॥వరకు ఈ తరవో ఉపన్వాసాలు చెప్పనని వోమీ వత్రాన్ని యిసర్తా, జమానతుగా వెయ్యేని రూపాయలకు ఇరువురినుండి-హామీ పత్రాలను, మరో వెయ్యి రూపాయలకు వ్యక్తిగత హామీపత్రాన్నీ వ్రాసి ఇవ్వాలని ఆదేశించింది. జమానతు, హామీ పత్రాలు ఇవ్వడం తనకు అంగీకారం కాదు అని దాళ్టర్జీ ఖరాఖండిగా చెప్పడంతో, న్యాయమూర్తి వారికి ఒక ఏడాదిపాటు కఠిన కారాగారవాన శిక్ష విధించారు. వలన పాలనకాలంలో సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంతపరంగా విరోధించఛిన చరిత్రకు ఇది ఒక దృష్టాంతం. దాక్టర్జీ త్వాగం, న్యాయ స్థానంలో జేప్పిప దేశభక్తిపూరిత వాజ్బలమూ, యువ జాతీయ వాదులకు ఎంతో | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ సెప్టెంబర్-2020 |