ద్విపద భారతము - మొదటిసంపుటము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
వ్యాస ప్రోక్తమగు సంస్కృత మహాభారతము మాతృకగా గవిత్రయకృతమైన ఆంధ్ర మహాభారతమవతరించినట్లే, కాలాంతరమున, ఆ కవిత్రయ భారతము మాతృకగా నీ ద్విపద భాగవతమవతరించినది. ఇది యపరకవిత్రయకర్తృకము.
తిమ్మయ, సోమన, బాలసరస్వతి అనెడి యీ ద్విపద భారత కర్తలు మువ్వురిలో తిమ్మయ నన్నయభట్టు వంటి వాడు. ఈ మహానుభావుడు భారతము ద్విపదీకరించవలెనని సంకల్పించి ఆదిపర్వము మొదలు ద్రోణపర్వాంతమువఱకు గల యేడు పర్వములలో సభాపర్వముదక్క దక్కిన యాఱిటిని నిర్వహించి కొంతవఱకు సిద్ధసంకల్పుడయ్యెను. కర్ణపర్వమాదిగా మిగిలినపర్వములను రచించి గ్రంథమును బూర్తిచేసినవాడు సోమన. మధ్య మిగిలిపోయిన సభాపర్వమును వ్రాసినవాడు బాలసరస్వతీశ్వరుడు. ఈ సభాపర్వకర్త, ఈ మహాకావ్య నిర్మాణములో నీకొంచెపుపాలుడక్కగొనుటకు తిమ్మనార్యుననుగ్రహమే కారణమని తోచుచున్నది. తనకు శిష్యప్రాయుడో మిత్రుడో అయిన బాలసరస్వతి ప్రార్థన నంగీకరించి తిమ్మనార్యుడీచిన్ని పర్వమును అతని పరము చేసియుండును. లేకున్న దీని తరువాత మఱియైదుపర్వములు కొనసాగించిన ఆదిపర్వకర్త, రెండవపర్వమును స్పృశింపక వదలుటకు హేతువు కానరాదు. ఆదిపర్వరచనతోనే యాతడస్తమించియున్నచో బరిశిష్టభాగమును బూరించిభారము బాలసరస్వతి తానైవహించెననవచ్చును గాని, అదియట్టిది గాక యాపై నైదుపర్వములు తిమ్మయకృతములుగా గానవచ్చుటచే, ఈ సభాపర్వము పరశిష్టభాగమనుటకు వలనుపడదు. పూర్వకాలము రామాయణ రచనకుపక్రమించిన భాస్కరుడు తన పుత్త్రుడనెడను శిష్యునెడను ఇట్టి యనుగ్రహమునే చూసి కొన్ని కాండములు వారిపరము చేయుటయు, ఈ కాలమున శ్రీతిరుపతి వేంకటేశ్వరకవులు దేవీభాగవతమున రెండుస్కంధములుతమ కవిమిత్రులచే వ్రాయించుటయు ఈ సంప్రదాయమునకే దృష్టాంతములుగా బేర్కొనవచ్చును. భాగవతమున వెలిగందలనారయాదులపేర గొన్నస్కంధములు కానవచ్చుటయు నీయాచారమునుబట్టియనియే నాయూహ.
తిమ్మయకవి వల్లభసూరికుమారుడు; కాశ్యపసగోత్రుడు. అన్నియాశ్వాసములతుదిని గద్యస్థానీయములైన ఈ క్రింది ద్విపదపంక్తులు పైవిషయములకాధారము :
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర - మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచిత... సర్వ నిర్మలకథయందు - నుచితమై యాశ్వాస....మయ్యె``
ఈ కవి నివాసస్థలము నెల్లూరు మండలములోని బట్టేపాడు గ్రామమనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు నూహించుటకు గొంతయాధారము దొరకినది. పుష్పగిరి తిమ్మయకు సమకాలికుడును సహశ్రోతియునగు తేకుమళ్ళ రంగశాయియను కవి తన ద్విపద భాగవతములో (అముద్రితము) పూర్వ కవిస్తుతి యొనర్చు సందర్భమున, ఈ ద్విపద భారత కర్త యెడ సంస్మరణ రూపమగు భక్తి ప్రకటించియున్నాడు. ఆ స్తుతి వాక్యములో, ఈ కవిపేరు తిరుమలభట్టనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు గలదు : పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/6 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/7 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/8 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/9 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/10 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/11 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/12 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/13 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/14 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/15 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/16 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/17 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/18 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/19
ప్రతిష్ఠ సంపాదించును, పదకవిత్వము, ఎంత నిసర్గ మధురమును నిరాడంబరమును అయినను ప్రౌఢవాఙ్మయముని స్థానమూసిం స్థానమాసించుక, గాలిలోనే పుట్టి గాలిలోనే సంచరించునుఁ, బుట్టు దార్థ్యముంటే కా సంజీ: మయుందును. ఇదియే మనలో ంతకాలం శుద్ధ దేశికవిత్వం పంచుకుని శాఖ. దీనిని సారస్వత పశిష్ట సంపాదింప స్థిరణ్యము నెలకొన్పాట్ల పలువిధము లఁ బాబూపడి పుస్కర్తలే ద్విపద కావ్యకర్తలు. పాడం దగిన పదక విశ్వము నెడ నొంటిని, పఠన యోగ్యమైన పద్యకవిత్వమునెడ "రెండవ కంటిని పెట్టి, యుభయగుణులను ఏ ముచేసి ఆసుహాను భావులు పచనము చేసిన రసాయనమే ద్విపదకవిత్వమ ఇది గేయమును అగును పాఠ్యమును అగును.ఈ వాఙయశాఖ నిసర్గమాధుర్విగా తోయుజాత జు, నిరాడంబరత్వముతో పాటు విజ్ఞానాధాయకతకు, సౌలభ్యాసమైన శైలీపౌడికి గూడలియై, దేశీ కుమైన శుద్ధపదక విశ్వమునకును సాంస్కృతికమైన ప్రౌఢ సాహిత్యం సకును సామరస్యము గలిగించి యుభయతారక మైన నావ్యపథమును తీర్చిదిద్దినది.
ఈవాఙ్మయమునకు మూలపురుషుఁడు పాల్కురికి సోమనాథుఁడు. పద్య కావ్య పథ ముతీర్చుటలో నన్న కు యెట్టి ప్రథమాచార్యుఁడో, ద్విపద కావ్యపథమును దీర్చుటలో సోమనాథుఁ డట్టి చూచార్యుడు.
ఈ మూలపురుషత్వమునుబట్టియు, గౌరనాదుల శైవమతమునుబట్టియుఁ గాబోలు, శైవులే ద్విపద వాఙ్మయ, నిర్మాతలని దేశికవితాభిమానులని యొక అవి ప్రథ లోకమున వ్యాపించినది. ఇతరులమాట యటుండనిండు; సోమన యెంతవీర శైవుఁడో అంత వీరవైష్ణవులేయైన తాళ్లపాక వారికి సైతము ఈనిర్మాణములో నెక్కువ పాలేకలదు. మఱియును పాల్కురికి వారివలెనే పరమమాహేశ్వరులైన పిడుపర్తి వారియింట వారిమగపిల్లలతోపాటు ఆడుపిల్లలు వలే ద్విపదకవితతో పాటు పద్య కవితయు నుదయించినది. ద్విపద సేవయే కవితా వ్రతముగా నెగడిన గౌరవయింటనే అతనికొడుకు భైరవకవి "పితురాచారము " సజ్జగించి శ్రీరంగేశ్వరునిఁ బద్యముల తోనే పూజించెను. అంతదూరమే! ప్రథమ ద్విపదాచారుడైన సోమనాథుఁడే వారియవ తారపురుషుఁడగు బసవేశ్వరుని పాదములను జంపకోత్పలములతో నర్చించెను. కావున ద్విపదలు శైవుల సొత్తనియుఁ, బద్యములు శైవేతరుల ధనమనియు నేర్పాటుచేయుట పొసగనిసంగతి. ద్విపదరచనలకును కులగోత్రములకును సంబంధ మేమియులేదు. దానికిఁ గాల ప్రభావముతోఁ గూడఁ బొత్తులేదు. పోఁగా, ఆయా
శవులయుఁ గవిపోషకులయు ఆశ భూభిరుపతి ఆయానా జయలకలకు ఆలవాలము లనుకొనుట లెస్స.
సోమనాథు ద్విపదలు నేనే సర్వజననం సేవ్యములు తాళ్లపోయెను. రామాయణరచుగా రూపు ద్విపదకు సార్వజనీనత కల్గించినవాడు గోనబుద్ధారెడ్డి. ఈనిరామయణ మల్ల యభారముతో సమానమైన ప్రతి పత్తిని ఆర్జించుకొన్న సంపదని విశ్వమం సరిపోదు ్వతీరా చార్యుడు. ఈసోమన సి.బుద్ధ లిర్వురును ద్విపద కాన్యి సృష్టిస్థితుల కాంతులు.
అర్వాచీనులును కొందఱువులు సస్యరచూ తూహలమునుబట్టి యో,పద్య ప్రబంధములకు:ప్రచారము ద్విపర్యము కు-బండితలోకమున లేదని చుటఁజేసియో,కృతిపతుల దేశమునకు లోని యో,వీరిరువురి ద్విపద కావ్యములు ననుకరించి పద్య కావ్యములను సృష్టించిరి. భాస్కర రామాయణము రంగనాథ రామాయణమునకు ఈవిధమగు ననుక రణసృష్టి. సోమనాథుని బసవపురా వీడుపరి బసవనయు, పండితారాధ్యచరిత్రమును శ్రీనాథుఁడును ఆరీతిగి నే ఈయాచారమంతతో నాఁగలేదు. భాషలోఁబుట్టిన ప్రతిద్విపద కావ్యమునకును ఇంచుమించు ఈఆశయేపట్టినది. శరవిహరిశ్చంద్రయు,తిమ్మభూపతి పరమయోగి విలాసమును, కాదు రామాత్యుని గయోపాఖ్యానమును ద్విపద కావ్యములు పద్య ప్రబంధము లైన ప్రక్రియకు ముఖ్యోదాహరణములు. రూపాంతరమునుబొందించిరి.
ఈవింతమార్పు కన్నులయెదుట జరుగుచున్నను ద్విపదకవులు తమవాఙయమును ఉత్తరోత్త రాభివృద్ధిగాఁ గొపసాగించుచు నీయుండిరి. పద్య వాఙ్మయములో నెన్ని కావ్యజాతులుకలవో యించుమించు అన్ని జాతులను వీరుకూడ సృష్టించిరి.అంతమాత్రమేకాదు, వారిలోఁ గొందఱు సమర్థులు పద్య ప్రబంధ రాజ్యము పై దండెత్తి యాభూములను కొన్నిటిని దమద్విపద రాజ్యమునకుఁ గలుపుకోనఁ జొచ్చిరి.వారి సొత్తుకు వీరు, వీరి సొత్తును వారు నాత్మా త్త మొనర్చుకొనుట యొక పరిపాటియైనది. ద్విపద కావ్యమును ప్రబంధీకరించి యానిథను సవీని మార్గకవితామండలము సకుఁ (Neo-classical field) గొంపోవలెనని ప్రబంధకర్తలు ప్రయత్నించగా బ్రబంధములను ద్విపదీకరించి ఆయితివృత్తమును దేశికవితాభూమికి (Popular field) గొని తేవలెనని ద్వీపదశ ర్త లుద్యమించిరి. ఈ వినిమయములో నొండొరులయెడ
సురానుభ ననుసగించి తనరచనలను తల్లి చాటు వారికీ స్పర్ధ త్రిములే పిల్లలుగా ' ఈయనువాదకులు ముచ్చటపడిరి. ఈజంటలో దీనిని పరిశీలించిన సిని మాడృలోని ఛాయలు ప్రతిఫలించుచునే యుండును. ఛాయసూత్రమేకాదు, తెలగలే వినండుటుండును.ఒరొకరికి నొండొరుల యెడఁగల యా విధేయుడనే శారికి వృద్ధి లేదని స్పర్ధ లేక పోవుటయే కాదు;పరస్పరభక్తి గౌరవం గలవు.లేనిచో సంతసంపూర్ణాను క రణమే పొసఁగదు.
పురాణేతిహాసంలను విద్య ప్రబంధ సూ ద్విపదీకరించిన పెద్ద టైపాటిని లార్యుడు మొదటివాడు. పురాణేతి హాసములలో ముఖ్య మైన భార్య భాగవాళ్ళు రామాయణములు గడా ! వానిలో రామాయణమును గోనబుద్ధారెడ్డి స్వంత ముగనే సంస్కృతమునుండి తెనుఁగుని ద్విపదగా సవరింపఁ జే", మిగి రెండేరంతో భారతమును అమ్మయయు, భాగవతమును తేకుమళ్లిలుగుతాయిఁడు సాంధి పద్య గ్రంథః లనుండి ద్విపదకు గ్రంథులనుండి అవతరింపఁ జేసిరి. ఈరుసలో బుద్దారెడ్డి తమ్మయ బుద్ధారెడ్డి తిమ్మయకు, తిమ్మయ రంగళాయికి మార్గ దర్శకులు.
సువాద మూలమునకు భార తా-దిమహా గ్రంథములలోని పరమార్థమును జన బాహుళ్యమునకు సుబోధము చేయవలెననెడి యాశతో దక్షిణాంధ్ర యుగము జెందిన కొందఃుకవులు విద్యగ్రంథములను వచనములుగా అనువదించిరి.కేవలదండాన్వయ ప్రొతమైన ప్రతిపద పరిగిన నటచే, వారాశించిన ప్రయోజన సిద్ధి సంశయాస్పదమైనది. కాని, వారివలనఁ దెనుఁగునిఁ బ్రత్యేక వచనరచనలు లేని లోటుమాత్రము తీరినది. కళ్ళు జవీర రాజు వచన భాగతము, సముఖము వెంకటకృష్ణప్ప నాయనివచన జైమిని భాగితము ఈజాతిగా నివి.
ఈద్విపద భారతము వచన భారతముని అస్వతి |త్రపరివర్త సముమాత్రము కాదు. వ్యాసభారతమునకుఁ గవిత్రయ భారత మంత వి ధేయమో, వారి భారతమునకు నిదియు నం తేవి ధేయము. అసంగా, సదియు సిదయు మూలమున యధోచితాను సరణములేకాని యథామాతృకములుగావు. ఒక్కొక్క యెడ మూలానుసరణములో యకంకు తిమ్మయయే విశృంఖలముగా విహరించెనేమోయనియుఁ దోచును.నన్న
సంస్కృతపురాణక ర్తలు, బహు ప్రాచీన కాలమున ఆయుఁ బరంపరాగతములై వారి చెవిసోకినయ నేక చరితములను, అర్థవంతములు వీలేదా డకములునని వారికిఁ దోచినవానిని, భారతాలమహాగ్రంథములలో నెట్లో సందర్భం కలిగించి, పురాత నేతిహాసములను పేరఁ గథతోధ 'నియునికి స్థిరశచేకూర్చిరి, చిన్న వియుఁ బెద్దవియునైన ఈయుపాఖ్యానముల కులమునఁ బ్రధాన గ్రంధము, ఆవశ్యకతకు మించినవిపులత తాల్పును, వ్యాసుని భావగము చాలవఱకు వివిధముగా బెరిగిన దే. అందును అవతారికా ప్రాయమైన మొదటి రెండ మూడు ఉపపర్వముల గ్రంథము మహాగ్రహసమువలె నీరంధ్రముగా నల్లుకొనినది. భారిణిగి థారంభమునకును ఈభాగములలోని కొన్ని ప్రకరణములకుకు దూర బంధుత్వమే గాని దగ్గఱ చుట్టఱికము లేదు. మఱియు, బ్రహ్మకోశమువలె లౌకిక వాఙ్మయము సైతము జయము సైతము శ్రుతముగానే నేర్వఁబడి శాశ్వతముగాఁ గాపాడఁబూసిన యాకాలములో గ్రంథ సందర్భమునకు విషయసూచిక కాఁదగిని యంశములు కూడ సంస్కృతి భారత గ్రంథములో నంతర్భాగములే కావలసిన యావశ్యకతకల్గినది. పర్వసంగ్రహ ఏర్వాను క్రమణికాది కథన మంతయు ఆజాతిలోనిదే. ముద్రణ సౌభాగ్యమును- ముద్రణముద నుక నేల వ్రాత ముద్రణసౌభాగ్యమును-- -నేర్పునేయెఱుఁగని మనపూర్వులు గ్రంథసంరక్షణార్థము పడిన పాట్లకుఁ బన్ని నయుపాయములకు నిదియొక దృష్టాంతము. భారతాదిపురాణేతిహాసములు దేశభాషలలోని కవతరించు కాలమునాఁటికి ఆవిషయసూచి కాదుల యావశ్యకతగాని, అనేకోపాఖ్యానముల ప్రస్తుతత్వముగాని యంతగానుండదు. ఈధ ర్మమును గుర్తెఱిఁగియే సన్న యభట్టువ్యాసుని గ్రంథావ తారికాగహనమును జాలవఱకు ఛేదించి మార్గమును సుగమము చేసెను. ఈశీమయ అమార్గము మఱింత చక్కఁ జేసి రాచ బాట నేర్పఱు చెను.
ఈతఁడు, తనక ప్రస్తుతములని తోచిన యః పపర్వశమంత కాక్షోహిణీ సంఖ్యాకథనము, దేవశునివృత్తాంతము, చ్యవనుని చరిత్ర, ప్రమద్వరాకథ మొదలగు ప్రకరణములను నామమాత్రముగనైనను స్మరింపక, సూచ్యార్థ సూచనగా, భారత కథను బ్రస్తావించి, సాక్షాత్కథా ప్రవర్తనకు బూర్వరంగమైన యుదంకునిజనమే జయాస్థానప్ర వేశముతో సుపక్రమణము గావించి, భారతకథాశ్రవణకుతూహలపరు సుపక్రమణముగావించి,లైన సభాస్తారులకు దుస్సహకాల రూపని గలుగకుండ వీనులవిందొ వర్చిని నిపుణ సూత్రధారుఁడు.
శథాగమన నిర్వక్రతకై యితఁడు కల్పించుకొన్ని ప్రణాళికమే అది యీ పర్వరచనకంతకును వ్యవస్థానసూత్రమైంది. ఆసూత్రము వెలగడిచిన యీతని భారతకథాసరస్వతీ, దేవదానవులయ, త్పత్తి శ్రమ, పురూరవాది రాజవంశ చరిత్రలను దెలిసికొనవలెనని వారివంశవృక్షములను వెదక లేదు ; వ్యుషి తాశ్వ శ్వేత కేతంలకు, దీర్ఘతమునకు, దూరమునుండియే సమస్కారము సమర్పించి తరలిపో యినది ;సుందో పసుంద మంద పొలాదుల నొక్కి మాటతో మాత్రమే సాగనంపినది; ఉర్వహమైన శాస్త్ర ప్రసంగభారమును దాన మోయఁగిలిగినం తే సహించి తక్కినది విసర్జించినది.
ఈతఁడు చేసిన స్వైరవిహారములోఁ జాలవఱకు దారిచూపిసిది రంగనాథ రామాయణము. బుద్ధారెడ్డి, ఆంధ్రపురాణేతి రసములన దీనిఁగించినకవులలో నతిస్వతంత్రుఁడనియు, రామాయణములో చొప్పించిన యమూలక గాథాకల్ప నలవంటివానిని మఱి యేయనువాదకుఁడును గల్పింపలేదనియు, ఆరామాయణ పీఠిక లో నిదర్శన పూర్వకముగా నుగ్గడించియుంటిని. కొంతవఱకు ఆలక్షణమే యీద్విపద భారతమునకునుబట్టినది. ఈతిఁడు చేసిన మొదటి యమూల' ఉల్పన దుర్వాసశ్శాప వృత్తాంతము. సముద్ర మథనమునకు మూల కారణమైన ఈయితివృత్తమును వ్యాస భారతముగాని, నన్నయ భారతముగానీ తడవలేదు. అయ్యెడ సముద్రమథనోప క్రమము హఠాత్సంభవముగా నున్నది. విష్ణుపురాణాది గ్రంథములలోఁ బ్రథితమైయున్న యీకథాంశమును కొమ్మయఁ సముద్రమథనమునకుఁ బూర్వరంగము గాఁ బొందుపఱచి ఆయితివృత్తమును సోపపత్తికము చేసెను. ఈఘట్టములో దేవదానవులకుఁ బొత్తుకూర్చుటకై రాయబారమునడిపిన బృహస్పతి వాక్యనిపుణత, ఈకవి లోకజ్ఞతకును, ఈతని శైలిలోని సంభాషణ చాతుర్యమునకును బ్రబల నిదర్శనముగా నున్నది:
" నావుడు నాదైత్య నాధులతోడ... నా విబుధా చార్యుఁడనియె నేర్చెనగ :అమరవల్లభుఁడు మీయందలతోడ సముచితముగఁ గూడి చరియింపఁదఅఁచి పనిపాణి మీతోడఁ బలుకుమన్నట్టి - వివరంబు చెప్పెద వినుఁడు మీరెట్ల.తాము "నేమును నన్న దమ్ములమయ్యు - నీమాడ్కినన్యోన్య మీదుగా నేల !జగతి నేప్రొద్ది గోచారాన మనకు... జగడంబువచ్చినఁ జనునె పోయంగ శుభయవాదులముఁ గూడుండిన మనకుఁ-ద్రిభువనంబుల నెదిరింపంగఁ గతధా!
కను బాటుప డీర్. వారిలో రెండుమహరా ప్రభువై యు (1681–1712),నాల్గవవాఁడైన కోజీయు (1729_1735), తాపసింహండును(1740-1764), ఆపై రెండవ శరభోజయు (13:00-1853), ఫౌండాగార పోషణత కలలో ముఖ్యులు. నాయక రాజులవలెనే వీరును స్వయముగాఁ కొన్ని తెనుఁగు కావ్యములను వ్రాయుటయేకాక, తమ ఓ మాస్థానకవులచే వ్రాయించి సత్కరించిన నాహితీ కసజ్ఞులు.మఱియు, వారియడుగుజాడలనే నడచి నానాదిశలనుండి నానాభాషలలోని గ్రంధములకుఁ బ్రతులువ్రాయించి తెప్పించి గ్రంథాలయమును విస్తరింపజేసిన యుబార శీలురు. ఆసంప్రదాయములో శాహజరే వ్రాయి జే యచ్చట మాకు లభించిన యీద్విపద భారత స్థితి.
ఈ గ్రంధాలయ ప్రాశ స్త్యమును గుఱించి యొను పత్రికలలో వ్రాయుటయేకాక, ఆంధ్రవిశ్వవిద్యాలయమునఁ శ్రీ వేశించిన మెంటనే నేను, సర్. రాధాకృష్ణన్ గారిత" మనవిచేయఁగా, వారాగ్రంథసంపుటికి కేటంగా,స తయారుచేయించి ప్రకటిం పించిరి. తదుపరి సర్. డాక్టరు. కట్టమంచి రామలింగా రెడ్డిగారు ఆ గ్రంథసముదాయములో అముద్రితములైన, పదములు, ద్వీపనలు, కీర్తనలు, యక్షగానములు, వచసములు మొదలగు నానావిధ గ్రంధ జాతులకుఁ శ్రితులు వ్రాయించి తెప్పించి ప్రకటింపఁబూనుకొనిరి. ఆమహాకార్య ప్రారంభమే బూద్విపద భారత ప్రచురణము. భారతకథయెడను అండలికర్మయోగమునెడను శ్రీరెడ్డిగారికిఁగల భక్తి తాత్పర్యము లాంధులెల్ల రెఱిఁగి; దే. దానిం బట్టియే మొదటి ప్రచురణము గా వీరు భారతమును వెల్వరింపఁబూనుట. ఈ కార్యము తుదముట్టసాగించవలెనని వారి కెంతో యుత్సాహముగలదు. దైవానుకూల్యముకలిమి నదిస ఫలము గాని లేక ఓయు, నేనును యధాశక్తి నావంతుభారము నిర్వహింపవలెననియుఁ గోరుచున్నాను. యీసడింపకుందురుగాక.
ఆంధ్రసహృదయులు నేను మనవిచేయు నొక్క సంగతిని జిత్తగింతురుగాక.ఈభారతమును గవిత్రయ భారతముతోఁ బోల్చిచూచి యిందు "అవిలేనివి లేవ'ని దానస్వహము వేఱు – దీనిస్వరూపము వేఱు ; దాని ప్రయోజనమొకటి దీని ప్రయోజనమిఁకొకటి; అదిప్పట్టినదొక జాతి పాఠక లోకముసకు – ఇదీపుట్టినదియింకొక జాతివారికి, కావున నొక జాతివాఙ్మయమునకుఁ జెందిన నా గ్రంథమును వేరొక జాతియైన కవిత్రయభారతముతోఁ బోల్పయత్నింపక, దీని
ఈతిమ్మయవంటివారే భారతభాగవతాదులను బాటలుగా ఆటలుగాఁ బదములుగా శతకములుగా వెలయించి, వానిపరమార్థమును సంఘమున నెవరికిఁ దగినట్టు వారికిఁ బంచిపెట్టిన నిష్కామయోగులు. ఆరచనలన్నియుఁ బామరములనియు నప్రౌఢములనియు దోషభూయిష్ఠములనియు, నిపుడు వానిసంస్మరణముసైతము మఱచిపోయితిమి కావుననే మనవాఙ్మయశరీరమున నొకపార్శ్వము పక్షవాతపీడితమై చచ్చుపడినది. దానినిఁ బునరుజ్జీవింపజేయుట మనకు మానరానికర్తవ్యము.
ఇదియొకప్పుడు పేరుపడినగ్రంథమే యనియు, దీనిప్రతులు ఆంధ్రదేశమెల్లెడలఁ బ్రాకినవనియుఁ జెప్పుటకు సందియములేదు. కానిచో విరాటపర్వపుఁబ్రతి యొకటి తంజావూరిలో, నింకొకటి నైజామురాష్ట్రములో నెట్లులభింపఁగలవు! కావ్యజీవమునకు వ్యాప్తియేకదా పరమప్రమాణము! ఇది యాంధ్రదేశమెల్లెడలను సంచరించుచు సజీవమైయున్నది. కవిత్రయభారతముముందుఁ దలయెత్తుకొని యిది నిల్చియుండుటలోఁగల విశేషమేమో సహృదయులే యూహింతురుగాక.
ప్రాచీనతాళపత్రగ్రంథములను సంస్కరించి ముద్రింపఁబూనుకొనువారికిఁ గావలసినసదుపాయములలో మొదటిది ప్రత్యంతరలబ్ధి. వివిధప్రతులసాహాయ్య మున్నచో వానియందలి పాఠాంతరములఁ బరిశీలించి, "యేది నాధువు - ఏది యనాధువు, ఏది కవిది - ఏది కాదు" అనువిషయములను నిర్ణయించుకొని, గ్రంథమునంతయుఁ గవి హృదయానుసారముగా నొకసూత్రమునకుఁ దెచ్చుటకు వీలగును. ఆసాయము లేనినాఁడు సంపాదకుఁడు పడు క్లేశము ఆతనికే యెఱుక. ఈద్విపదభారతసంస్కరణమున నాబుద్ధి కట్టిశ్రమయే గలిగినది.
ఒక్కతంజావూరిలోఁదప్ప నీయాదిసభాపర్వములకు వేఱొకప్రతి యెచ్చటను దొరకలేదు. దానికిఁదోడు ఉన్నయొక్కప్రతియు వివిధలేఖనప్రమాదములతో నిండియున్నది. అందుచే ననేకపదముల స్వరూపము, వాక్యముల యన్వయముఁ దాఱుమాఱైయున్నది. వానిని సాధ్యమైనంతవఱకు సురూపములుగను అన్వితములుగను జేసితిని. ఒక్కొకచోట ఆలేఖనప్రమాదము అగమ్యగోచరమైనప్పుడు విడదీయరాని గ్రంథులవలెఁ గొన్నిపదములు, వాక్యములు మిగిలినవి. అట్టివానిని సవరించుట నేను సొంతకవిత్వము చెప్పుట. కవియెడ నట్టియపచారము చేయలేక పారకలోక మో,యేనాఁటి కేని ప్రశ్యంతరమో నిర్ణయి: వవచ్చునని వాన్ని విడిచికిన.
ఇవిగాక, లక్షణ గ్రంధానుసారముగా సవరిఁక్యబూనినచో సంస్కరించండన పద ప్రయోగములెన్నీ యో కలవు. కలవు. అవన్నియు శశబ్దములుగానే పండితులు భావింపవచ్చును. కాని, ఈద్విపదకవుల భాష సర్వధా లక్షణ గ్రంథవిధేయము కాకుండుటచేతఁ గవిసమ్మతములైన ఆయారూపములను నేను బొడవడఁతిఁపనాహ సింపక యధాతధముగా విడిచతిని.
ఒక్కొకచో మూలపడమునకు నేదోయొనయ మన్నను, ప్రకరణమునుబట్టి యది కవిప్రయుక్తమైయుండదని తోచియు, స్వరస్యమపేక్షించియు వేఱక పదమును గ్రంధమునఁ జేర్చి, మూలపదమును పుట్ నోట్సులో జూనితిని నాస్మరణన్న మూలపదమేబాగున్నడనుకొనువారు దానినే గ్రహింపవచ్చును.
కొండఱకు, అక్కడక్కడ నేను చూపుని సవరణలు పై ము తోచవచ్చును. అది సహజమే. అచ్చు పూర్తియైనతరువాత మరలఁ జూచుటలో నాయూహకే కొన్ని తట్టినవి. చూచినకొలఁది అట్లే తోచుచుఁడునుగాఁబోలు ప్రత్యంతరములభించువఱకు ఈవికల్పములకు నియతిచేకూరదు.
అసస్వితమును, అపూపమున గుమూల పాఠమును సవరించుటలోఁ గొన్ని చోట్ల రెండుమూడుమంచిపాతములు మొదట నూహించి వ్రాసితిని ఆందోకటి గ్రంథమునఁ గూర్పఁబడినది. రెండవది ఫుట్ నోట్సులో, అనిలుమూలల రాత ముండఁ దనని తావునఁ బ్రమాదవశమునఁ బడింది. ఈతబ్బిబ్బులో అసలు మూల వారము ఫుట్ నోట్సులోఁ జేరనేలేదు. అట్టి పాఠములు తప్పొప్పులపట్టిక తుదిసి జూబ్బి-సి.
మూలమునకు దూరముతొలఁగిపోకుండ అత్యల్పసంస్కారముతో సుచిత పదములనుసరి పెట్టుటలో, అక్కడక్కడ, కొన్ని పాడములలో యతిపోయినది. ఇది ప్రమాదముగాదు; బుద్ధిపూర్వకము. యతిభంగ మాత సిసింప్రదాయము గనుక.
ప్రూఫులు నేనుజూడక పోవుట పొరపాటేయైనది. అక్షరవ్యత్యాసములు,అనవసర ప్రశ్నార్థక చిహ్నములు, అర్థము లేని ఆశ్చర్యార్థక చిహ్నములు, అక్కఱ లేని అర్ధానుస్వారములు మొదలగు అనుకొననియచ్చుతప్పులక్కడక్కడ దొరలినవి. వానిని జాలవట్టు శుద్ధపత్రమున సవరించితిని. అందుఁ జేరనివియు మఱికొన్ని యుండవచ్చును.
యీలోపములన్నియు నందు సవరింపఁబడును.
ఈసంపుటములోని బాలసరస్వతీశ్వరుని సభాపర్వమందలిరచన కేవలబాలకవిత్వమువలె నున్నది. గ్రంధసంపూర్ణతకు వెలితిలేకుండుటకై యీసభాపర్వము ప్రకటింపక తప్పినదికాదు. పైఁజూపినగుణవిశేషము లన్నియు తిమ్మయకవిత్వమునకు సంబంధించినవేకాని యీతనిరచనలోనివి గావు.
తంజావూరినుండి యీప్రతి వ్రాసి తెచ్చుటకై ఆంధ్రవిశ్వవిద్యాలయముచే నియుక్తులైనవారు శ్రీ. కొమ్మసమంచి జోగయ్యశర్మగారును, శ్రీ. టి. రామచంద్రాచారిగారును. ప్రతి వ్రాయుటలో వారు చూపినశ్రద్ధకు నే నెంతో సంతోషించితిని. ఊరక జీతముకొఱకే పనిచేయువా రట్టిశ్రద్థ చూపలేరు.
ఈయిర్వురిలో జోగయ్యశర్మగారు ఇంచుమించు నేఁటివఱకు నాకు చేఁదోడు వాఁదోడుగా నుండి, యీకార్యనిర్వహణములో నాతో సమానమగు నభినివేశమునే చూపిరి. ఈయనుచరునికతముననే దుస్సహమైన నాశ్రమ కొంతసహ్య మనిపించినది.
ఆంధ్రవిశ్వకళాపరిషత్తు,పింగళి లక్ష్మీకాంతం
6 - 2 - 1943.