చెన్నపురీ విలాసము/అంకితము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

వేణుగోపాలస్సహాయ.

శ్రీమదభంగుర శ్రీతరంగిత మంగళ త్రిలింగదేశ

వసుధాంగనా శృంగార లలంతికాయమాన వల్లూరునగర

రాజధానీ వరభద్రసింహాసనాధీశ్వరులును

శ్రీమద్రాజా బహదరు జమీదారు ప్రభృతి విజయ-రు

సముట్టంకర ఢక్కావటుని-----

విశృంఖళ వివశ వివిధ దిగదీశ్వరులును

శ్రీమద్వేంకట నారసింహరాజేంద్ర ధర్మపరిగ్రహ

రాజ్యలక్ష్మ్యంబికాగర్భ-లధి రాకానిశాధీశ్వరులును

పట్నాలగోత్ర పవిత్ర నిర్మల బొమ్మదేవరవరవంశ

వారిజవాసరేశ్వరులును నగు

శ్రీమన్నాగమహీశ్వర మహేశ్వరుల --- వలన

నిజసభాలంకార హీరమణులగు మతుకుమల్లి నృసింహ

విద్వన్మణులచే ప్రణీతంబగు

చెన్నపురీవిలాసంబను ప్రబంధంబు

మహోల్లాసంబునం గృతియందుకొని లోకప్రఖ్యాతంబుగా

సకలజన మానసోల్లాసంబగునట్లు దుందుభినామసంవత్సర

శ్రావణమాసమున ముద్రింపబడిన దీనిని వారిపుత్రులును

పరోపకారవారీణులు నగు బ్రహ్మశ్రీ మతుకుమల్లి

రఘోత్తమశాస్త్రిగారిచే

ఏలూరు

మంజువాణీముద్రాక్షరశాలయం దచ్చువేయింపబడి

ప్రచురింపబడియెను.

1920.