3 2 O స్వీయ చ రి త్ర ము ముందు వారు, గ్ర తొ*ఁట యిప్పడు రాజవు హేంద్రవరములాశని తోఁటలలాrశీ నుత్తమమయినదిగాఁ బరిగణింపఁబడుచున్నది. దీనిని జూచుటకయి సమినాప గ్రామములనుండి సహితము జనులు వచ్చు చున్నారు. దీని వెల యిప్పడు నేను కొన్నప్పటికంటె "నాలుగంుడు రెట్లయినను హెచ్చయి యుండును. తోఁటను గూర్చి చెప్పనప్పడు -నా ప్రస నా భార్య పొలము సంగ్య యొక్కటి స్తరణమునకువచ్చుచున్నది. వివాహ కాలము నందు నాభౌర్యకు మేన వూవు యేదుము నేల యరణవు"గా నిచ్చెను. అది వరి పండెడు పొలము. దాని వలన సంవత్సరమునకు పండెండు రూపాయల యాయము వచ్చుచుండెను. ఆ మాన్యము నెవ్వరికోయమర్చి మొదట నేర్పడిన పండెండు రూపాయలచే నా భౌర్య తమ్లుఁడు తెచ్చి యిచ్చుచుండెను. నేను చెన్నపట్టణ మునుండి వచ్చినతరువాత రెండు మూఁడేండ్లకు నా భార్యయొకనాడు రెండేండ్ల సౌమ్లు తన మాన్యము విూద రావలసియున్నది రాలేదని నాతోఁ జెప్పెను. నీకా సౌమ్లు లేక జరగడా నీ పట్టినింటి ਕਹਾਦ8’ਤੇ యదియిచ్చి వేయరాదాయని నేనంటిని. నాభౌర్యకది యిష్టముగా నేయున్నందున నష్లే చేసెదమని చెప్పెను. తరువాత す。o&oず。 ముద్రకాగితమును దెప్పించి దాన పత్రమును వ్రాయించి యందుల* నేను చేవ్రాలు చేసి సబ్ రిజిస్టా రును రుసుమిచ్చి మాతోఁటకుఁబిలిప్షింపఁగా తన మేనల్లురలో నొకని కాభూమిని నాభార్య రిజిస్టరు చేయించి యిచ్చి వేసెను. ఇట్టు జరగవలసినదంతయు నాూ భౌశ్య మరణమునకు ముందే జరిగినది. నాభౌర్య జీవితచరిత్రము నించుక తెలుపుట యిచ్చట ననుచితముకాదని భౌవించి ద్వితీయ సాంవత్సరిక శ్రాద్ధదినమున నేను చదివినదాని నిందుఁ బొందు పఱుచుచున్నాను.— ն հ రెండేండ్ల క్రిందట కీర్తికేషు రా లయిన నాధ రపత్ని యగు శీమతి కందుకూరి రాజ్యలక్ష్మి రాజమహేంద్రవరమున కుత్తరదిశను మూడుమైళ్లదూర ములోనున్న కాతేరు గ్రామమునందు బ్రహ్రళీ ఆద్దంకి పట్టాభిరామయ్యగారి 堅忍) తద్ధ ర్ణపత్నియగు కొండవూంబ"గా5క్తిని విరోధికృన్నామసంవత్సర “ਝਾਂ _ర్తిక శుద్ధ ద్వాదశినాఁడనఁగా 1851-వ సంవత్సరము నవంబరు నెలలో జనన